తెరాస అధినేత కేసీఆర్ ప్రతిపక్షాలకు అందని జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. అసెంబ్లీ రద్దు చేయడంతో పాటు, చకచక 105 మంది సిట్టింగ్ లకు సీట్లను కేటాయించారు. ఇద్దరికి మాత్రం ఆయన షాకిచ్చారు. వారిలో ఆందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూమోహన్, చెన్నూరు సిట్టింగ్ నల్లాల ఓదేలు కి జాబితాలో స్థానం కల్పించలేదు. దాదాపు 17 సర్వేల అనంతరం తాను అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లు తెలిపారు.
ఇద్దరికి షాకిచ్చిన కేసీఆర్
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం.. రంగంలోకి రామ్మోహన్నాయుడు
ఢిల్లీ ఎయిర్ పోర్టులో టెర్మినల్ పైకప్పు కూలిన ఘటనపై స్పందించిన కేంద్ర...
హీరో దర్శన్కు మద్దతు ఇచ్చిన తెలుగు హీరో నాగశౌర్య
Naga Shaurya's Blunder Will Haunt Him For Ever: హీరో...
చాయ్ పెట్టలేదని కోడలిని చంపిన అత్త
Woman kills daughter-in-law for refusing to serve tea: హైదరాబాద్...