నిన్ను కూడా ఇలాగే కత్తులతో చంపేస్తాం.. మోడీకి వార్నింగ్ !!

-

నుపుర్ శర్మ కు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన ఆ పోస్టును షేర్ చేసిన యువకుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో గల మల్దాసు వీధిలో చోటుచేసుకుంది.

ఇద్దరు దుండగులు అతని కిరాతకంగా తల నరికి, మొండెం వేరు చేశారు. అనంతరం ఆ పని చేసింది తామే అని ఓ వీడియో విడుదల కూడా చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆ దుండగులు. తమ జోలికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం ఇలాగే నరకిస్తామంటూ… హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news