BREAKING : ఉమేష్ యాదవ్ ఇంట విషాదం

-

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. టీమిండియా ఫాస్ట్‌ బౌలర్ ఉమేష్‌ యాదవ్ తండ్రి తిలక్‌ యాదవ్‌ ఇవాళ మరణించారు. ఉమేష్ యాదవ్‌ తండ్రి తిలక్‌ యాదవ్‌ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. కానీ దుర దృష్ట్యా వషాత్తుగా ఉమేష్ యాదవ్‌ తండ్రి తిలక్‌ యాదవ్‌ ఇవాళ మరణించారు. ఇక ఉమేష్ యాదవ్‌ తండ్రి తిలక్‌ యాదవ్‌ మరణించడంపై ఆయన కుటుంబ సభ్యులు, టీమిండియా ప్లేయర్లు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news