మంత్రి వర్గం నుండి ఉత్తమ్ ని తొలగించాలి..!

-

ఉత్తంకుమార్ రెడ్డి పై బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక కామెంట్స్ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సి సిఏఏ చట్టాల మీద రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

ఉత్తం వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి స్పందించాలని అన్నారు మంత్రివర్గం నుండి ఉత్తంకుమార్ రెడ్డి ని భర్తరఫ్ చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు ఎన్నికలవేళ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉత్తమ్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిర్దేశ ద్రోహచర్యకి పాల్పడుతుందని కామెంట్స్ చేశారు. దేశ భవిష్యత్తు కోసం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎన్ఆర్సి సిఏఏ చట్టాలు అమల్లోకి తీసుకువచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news