రాజకీయాన్ని సేవగా మార్చాలి..అందుకనే విరాళాల సేకరణ: వి శ్రీనివాస రావు

-

రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రజలకి ఓటర్లకి డబ్బులు ఇచ్చి ఓట్లు లాక్కోవాలని చూస్తున్నాయి సిపిఎం మాత్రం ప్రజల నుండి విరాళాలు సేకరిస్తుంది అని అన్నారు. ప్రజల పార్టీ ఇది అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా కేంద్రంలో ఇంటింటి నిధి వసూలు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కార్పొరేటర్ దగ్గర మేము నిధులు తీసుకోలేదు.

ఎన్నికలల్లో డబ్బులు పంచే పార్టీలు మావి కాదని అన్నారు ప్రజల్లో నుండి ప్రజల కోసం పని చేస్తామని అన్నారు. రాజకీయాన్ని ప్రజాసేవగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు ఈనెల 5వ తేదీ నుండి మూడు రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అసెంబ్లీ గాని ఎమ్మెల్యేలు గానీ ఏ అధికారం లేని ఒక చెత్త బుట్టల తయారైందని శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు వైసీపీలో 41 ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని ప్లేస్ చేంజ్ చేశారు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news