అమెరికాలో అనుమానాస్పద స్థితిలో తెలుగు యువకుడు మృతి

-

 

అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో అనుమానాస్పద స్థితిలో తెలుగు యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్ కు చెందిన శ్రేయస్ రెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు అధికారులు. శ్రేయస్ రెడ్డి బినిగిరి..అమెరికా బిజినెస్ స్కూల్లో చదువుకుంటున్నాడు. క్యాంపస్లో ఓబెర్ డ్రైవర్ వదిలిపెట్టిన కొద్దిసేపటి తర్వాతనే మృతి చెందాడు శ్రేయస్ రెడ్డి.

Telugu youth died in suspicious condition in America

శ్రేయస్ రెడ్డి అనుమానాస్పద మృతి పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అతని తల్లిదండ్రులు. హైదరాబాద్ చెందిన శ్రేయస్ రెడ్డి కొన్నాళ్ల క్రితం ఓహిమా కు వెళ్ళాడు. శ్రేయస్ రెడ్డి వద్ద అమెరికన్ పాస్పోర్టు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో హైదరాబాద్ నుంచి బయలుదేరారు శ్రేయస్ రెడ్డి తండ్రి.
తమ కొడుకు మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తల్లి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news