జగన్ గారూ.. మీ వాళ్ళు తేడాగా ఉన్నారు ??

-

ఏపీ వైసీపీ నేతలకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.  “ముఖ్యమంత్రి గారూ! నిన్న బహిరంగ సభలో యరపతినేని ప్రత్యర్థులపై తొడ గొట్టాడు, వేదికపై నేను కూడా వున్నాను.  మీ సజ్జల గారు యరపతినేని కి తొడే లేదంటారు. అంత నిశితంగా పరిశీలించే అవకాశం సజ్జల కెలా వచ్చింది? ఇంకో మంత్రి ‘వయాగ్రా’ తీసుకుంటే ఇలా ఉంటారని భాష్యం చెపుతారు. 

మీ వాళ్ళు తేడాగా లేరు?? అంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఇక కొద్ది రోజుల క్రితం చంద్రబాబుని ఉద్దేశించి పేర్ని నాని చేసిన వయాగ్రా కామెంట్స్ కూడా సంచలనం రేపాయి. ఆయన వయాగ్రా వేసుకున్న వారిలా ఊగిపోతున్నాడని అలా ఈ వయసులో వయాగ్రా వాడితే ఇబ్బంది అంటూ ఆయన కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news