ఆ టాలీవుడ్ స్టార్ జంట కూడా సరోగసీ ద్వారా పిల్లలు కన్నారు..!

-

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు మీద సెలబ్రిటీల మీద జాతకాలు చెప్తూ వార్తలు లో నిలుస్తూ ఉంటారు. తాజాగా వేణు స్వామి మరో బాంబు పేల్చారు. తాజాగా వేణు స్వామి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా షికార్లు కొడుతున్నాయి. ఆ టాలీవుడ్ స్టార్ జంట కూడా సరోగసి ద్వారానే పిల్లల్ని కన్నారని వేణు స్వామి అన్నారు.

నయనతార విగ్నేష్ ల గురించి ముందు మాట్లాడుతూ నయనతార కి సంతాన భాగ్యం లేక ఆమె సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారని వేణు స్వామి అన్నారు. అలానే మాట్లాడుతూ రెండు సంవత్సరాల్లో హైదరాబాద్ కేంద్రంగా ఉండే ఇద్దరు సెలబ్రిటీలు సరోగసి ద్వారా పిల్లలు కన్నారని అన్నారు. వాళ్ళ మీద పడి ఏడవడం అవుతుంది వాళ్ల పేరు చెప్తే అని వేణు స్వామి అన్నారు. వేణు స్వామి చెప్పిన విషయాలపై ఆరా తీయడం మొదలు పెట్టారంట రామ్ చరణ్ ఉపాసన అయి ఉంటారా లేక నిఖిల్ జంట అయ్యుంటారని అందరూ తెగ ఆలోచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news