పనులు వేగవంతం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు నాడు- నేడు పనులు పూర్తికావాల్సిందేనని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేట రూరల్ మండలం మురికిపూడిలోని శ్రీమతి కందిమళ్ల శారదాంబ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలతోపాటు, ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహిస్తున్న నాడు-నేడు పనులను ఎమ్మెల్యే విడదల రజిని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో నాడు- నేడు పనుల్లో జాప్యం జరగకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు-నేడు పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.
పనుల్లో వేగం పెంచండి..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
భానుడి భగభగలతో ఇన్నాళ్లు అల్లాడిన ప్రజలకు వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి....
వైసీపీ కార్యకర్తను బలితీసుకున్న నారా లోకేష్.. ఓటమి భయంతోనే ఇలా
లోక్సభ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది.దీంతో టీడీపీ...
ఒక్క ఓటరు కోసం అడవిలో 18 కి.మీ. ప్రయాణం.. శివలింగం ఎమోషనల్
ఒక్క ఓటు కోసం ముగ్గురు మహిళలు సహా అధికారులు క్రూర మృగాలు...