ఇక చంద్రబాబు ‘ఎడుపే ఏడుపు’ అంటూ యాత్రలు చేయాల్సిందే – విజయసాయి

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ‘ఎడుపే ఏడుపు’ అంటూ యాత్రలు చేయాల్సిందేంటూ విజయసాయి సెటైర్లు పేల్చారు. జనం లేక ప్లీనరీ వెలవెల అని పచ్చ కుల మీడియా ఖాళీ కుర్చీల చిత్రాలు చూపిస్తే తప్ప నీళ్లు, అన్నం ముట్టనని మారాం చేస్తున్నారట చందూ, పప్పు అంటూ ఎద్దేవా చేశారు. అసూయ కట్టలు తెంచుకుని ఒళ్లు పగుళ్లుబారేలా ఉంది. ఇక ‘ఎడుపే ఏడుపు’ అంటూ యాత్రలు చేయాల్సిందే! అంటూ ఫైర్‌ అయ్యారు.


కాలం కాంతి వేగంతో పరుగెడుతుంటే వెన్నుపోటు అల్జీమర్స్ ఎక్కడో పాత రోజుల్లో బతుకుతున్నాడు. చేతికి స్మార్ట్ రింగు అంట! పచ్చ కులమీడియా రెచ్చగొడితే చీప్ స్టోరీలు చెప్పి ప్రజల మైండ్ తింటున్నాడు మెంటల్ నాయుడు. హార్ట్ బీట్ బలహీనంగా ఉన్న వాళ్లకు అవసరం ఆ రింగు. జనాన్ని ఉద్దరించడానికి కాదన్నారు. అభిమానాన్ని అసూయ, కుట్రలతో అడ్డుకోవాలని చూస్తే ఆ మంటతోనే బుగ్గయిపోతారు. బొల్లినాయుడుని చూసి వానలు కురుస్తున్నాయట! కరువుకు చిరునామా అల్జీమర్స్ నాయుడు. వరుణుడి పేరెత్తడానికి సిగ్గుపడాలని నిప్పులు చెరిగారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version