IPl 2023 : ధోనికి హాగ్‌.. విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ ట్వీట్‌

-

బెంగళూర్ మరియు చెన్నై జట్ల మధ్య జరిగిన భారీ స్కోరు మ్యాచ్ లో ఇరు జట్లు చివరి వరకు విజయం కోసం ఒక లెవెల్ లో పోటీ పడ్డాయి. చివరకు అనుభవం ముందు RCB ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ పిచ్ ను సమర్థవంతంగా వాడుకుని నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది.

అయితే.. ఛేదనలో బెంగళూరు పోరాడి.. ఓటమి పాలైంది. అయి తే… ఈ ఓటమి అనంతరం.. ధోని మరియు విరాట్‌ కోహ్లీ మధ్య మంచి సంభాషణ చోటు చేసు కుంది. వారిద్దరూ ఎంతో కలిసి మెలిసి మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. ఈ తరుణం లో… ధోనిని హాగ్‌ చేసుకున్న ఫోటోలను కోహ్లీ షేర్‌ చేశాడు. రెడ్‌ మరియు ఎల్లో కలిసి.. ఇండియా అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్‌ ఇచ్చాడు విరాట్‌ కోహ్లీ.

Read more RELATED
Recommended to you

Latest news