నేడు భారత్‌-వెస్టిండీస్‌ మధ్య తొలి వన్డే..కెప్టెన్ గా ధవన్

-

ఇంగ్లాండ్‌ టూర్‌ ముగించుకున్న టీమిండియా.. అక్కడి నుంచే నేరుగా వెస్టిండీస్‌ టూర్ కు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నేడు భారత్‌-వెస్టిండీస్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగనుంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌తో 3 వన్డేలు ఆడనుంది టీమిండియా. అయితే.. ఈ సిరీస్‌ కు కోహ్లీ, రోహిత్‌, పంత్‌, బుమ్రా లాంటి ప్లేయర్లకు రెస్ట్‌ ఇచ్చారు. దీంతో ధవన్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక జట్ల అంచనా

వెస్టిండీస్ : షాయ్ హోప్ (కీ), నికోలస్ పూరన్ (సి), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జైడెన్ సీల్స్.

ఇండియా : శిఖర్ ధావన్ (సి) సంజు శాంసన్ (wk), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.

Read more RELATED
Recommended to you

Latest news