బంగారం ధరించేటప్పుడు మహిళలు ఎట్టి పరిస్థితిలో ఈ తప్పులు చెయ్యకూడదు.. చేస్తే లక్ష్మి దేవికి కోపం వస్తుందిట..!

-

సాధారణంగా మహిళలందరికీ కూడా బంగారం వేసుకోవడం అంటే ఇష్టం. చాలా రకాల బంగారు ఆభరణాలను ధరిస్తూ ఉంటారు. పైగా బంగారం ఎంతో పవిత్రమైనది. బంగారం వేసుకోవడం వల్ల ఇంట్లోకి డబ్బులు వస్తాయి. కానీ బంగారం వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారంటే లక్ష్మీ దేవి కి కోపం వస్తుంది.

బంగారాన్ని ఎప్పుడూ కూడా నడుము పై వేసుకోకూడదో. నడుముకి బంగారం వేసుకోవడం వల్ల జీర్ణప్రక్రియ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

అలానే పాదాలకు ఎప్పుడూ కూడా బంగారు నగలు వేసుకోకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి కి కోపం వస్తుంది.
అలానే తల మీద బంగారం పెట్టుకోవడం కూడా మంచిది కాదు. చాలా మంది కిరీటం లాంటి బంగారు ఆభరణాల్ని వేసుకుంటారు. ఇది మెదడులోకి వేడి ఎనర్జీ ని పంపించి మనిషిని కోపంగా మారుస్తుంది.

అదే విధంగా తులా రాశి వారు, మకర రాశి వాళ్లు బంగారం వేసుకోవడం మంచిది కాదు. ఇది వారి అదృష్టాన్ని తగ్గించేస్తుంది.
ఒబిసిటీ తో బాధపడే వాళ్ళు బంగారు నగల్ని వేసుకోకూడదు. ఇది మార్స్ మీద ప్రభావితం చేస్తుంది. అలాగే బాడీని స్వెల్ అయ్యేలా చేస్తుంది.

పవిత్రం కాని ప్రదేశాలకి బంగారు నగల్ని వేసుకుని వెళ్ళకూడదు. ఇది బంగారం ని ఇన్స్టల్ చేస్తుంది. దీంతో దురదృష్టం కలుగుతుంది. చూశారు కదా బంగారు నగలు వేసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో. మరి వీటిని తప్పక ఫాలో అవ్వండి. దీనితో మీకు ఏ సమస్య లేకుండా ఉండొచ్చు. లేదంటే లక్ష్మీదేవి మీ పై ఆగ్రహం చూపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news