అసలు నేను చావలేదు..అన్ని ఫేక్ వార్తలే : రెజ్లర్‌ నిషా దహియా

-

మహిళా రెజ్లర్ ని చనిపోయిందని తప్పుడు వార్త సోషల్ మీడియాలో నిన్నటి నుంచి చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. హర్యానా సోనిపట్… నిషా తో పాటు ఆమె సోదరుడి ఓ దుండగుడు కాల్చి చంపాడు అంటూ ఎవరో పెట్టిన పోస్ట్… పదే పదే ఫార్వర్డ్ చివరికి ఆమె వరకు చేరింది. దీంతో తనకు ఏమీ కాలేదంటూ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది రెజ్లర్ నిషా దహియా.

హర్యానా సోనిపట్. లో గల సుశీల్ కుమార్ అకాడెమీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ రెగ్యులర్ తో పాటు ఆమె సోదరులు కూడా చనిపోయాడు. అయితే మృతుల అని పేరు కూడా నిషా కావటం గమనార్హం. దీంతో నిషా దహియానే చనిపోయిందంటూ అందరూ భావించారు. ఆ వార్తను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారు కొందరు నెటిజన్లు. అయితే దీనిపై స్వయంగా… నిషా దహియా క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ రూమర్ కు చెక్ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news