టీడీపీ పై కుట్ర చేసి గెలిచాము.. ఆడియో క్లిప్ వైరల్..!

-

ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి ఒకవైపు రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ పార్టీలన్నీ కూడా విజయభేరిని మోగించి పార్టీ జెండాని ఎగరవేస్తున్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే గెలిచామని వైసిపి ఎమ్మెల్సీ నే బయటపెట్టిన ఆడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టిడిపి గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తాను కింజారపు అప్పనతో నామినేషన్ వేయించాను ఆ తర్వాత అదే అదురుగా అచ్చెన్నాయుడు స్వగ్రాం పై దాడి చేశాను.

తిరిగి నాపై దాడి చేసినట్లు క్రియేట్ చేసి అచ్చం నాయుడుని జైల్లో పెట్టించాను తర్వాత సంతబొమ్మాలి జడ్పిటిసి అభ్యర్థి పై రౌడీ షీట్ ఓపెన్ చేయించాను. కోటబొమ్మాలి నందిగామ అభ్యర్థిని బెదిరించి బయటికి రాకుండా చేశానని అలానే క్యాడర్ ని బెదిరించి నాలుగు ఎంపీటీసీలు నాలుగు జడ్పిటిసిలు 119 పంచాయతీలకు కైవసం చేసుకున్నాం కార్యకర్తలకి వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సూచించినట్లు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news