బ్రేకింగ్: మిలటరీ ఆస్పత్రిలో ఏం జరుగుతుంది…?

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకి మిలటరీ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నారు. వీఐపీ స్పెషల్ రూమ్ లో ఎంపీ రఘురామ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆర్మీ వైద్యులు. కుడి కాలు తీవ్రమైన వాపు ఉండడం తో నొప్పి తగ్గించడానికి చికిత్స అందిస్తున్నారు. ఇంటర్నల్ పెయిన్స్ పైనే చికిత్స వైద్యుల బృందం చికిత్స చేస్తుంది. సుప్రీం కోర్ట్ ఆదేశాలు తో న్యాయధికారిని తెలంగాణా హైకోర్ట్ నియమించింది.

హైకోర్టు రిజిస్టర్ నాగార్జున ను న్యాయధికారిగా నియమించారు. చికిత్స ప్రక్రియ మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్న ఆర్మీ సిబ్బంది… రఘురామ కృష్ణ చెప్పే స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేస్తుంది. నేడు మధ్యాహ్నం తరువాత ఆరోగ్య పరిస్థితి పై కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని వైద్యులు చెప్పారు. జ్యూడిషల్ కష్టడీ లో ఉన్న ఎంపీ ని ఎవరు కలవడానికి వీలు లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news