ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబీకులు అతన్ని వరంగల్ ఎంజైమ్కు తరలించారు. ఆరోగ్యం కుదుట పడగా, ఈ నెల 9న వైద్యులు ఇంటికి పంపించారు. మళ్లీ అనారోగ్యంతో బాధపడుతున్నగా తిరిగి MGMలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
అక్షయ తృతీయ ఎఫెక్ట్..భారీగా తగ్గిన బంగారం ధరలు
Gold Price Today : అక్షయ తృతీయ ఎఫెక్ట్..బంగారం ధరలు.. భారీగా...
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ...
Actor Brahmaji: ఏపీ రాజకీయాలు చూస్తే..వాంతులు వస్తున్నాయి !
Actor Brahmaji: ఏపీ రాజకీయాలు చూస్తే..వాంతులు వస్తున్నాయంటూ సంచలన పోస్ట్ పెట్టారు...