తనపై జరిగిన దాడి గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదని నేను క్షేమంగానే ఉన్నానన్నారు… ప్రజల ప్రేమానురాగాలు, ఆశీర్వాదంతో తాను సురక్షితంగా ఉన్నానని, హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆస్పత్రి నుంచి జగన్ ట్వీట్ చేశారు. ఇలాంటి పిరికిపంద దాడులతో తనను ఏం చేయలేరన్నారు, విశాఖపట్నం విమానాశ్రయంలో జనుపల్లి శ్రీనివాస్ అనే యువకుడు జగన్పై దాడికి పాల్పడిన విషయం విదితమే. ఎవరెన్ని కుట్రలు చేసిన తన ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరని ధీమా వ్యక్తం చేశారు.
నేను క్షేమంగానే ఉన్నా…
-
Previous article
Read more RELATEDRecommended to you
దేశంలోనే కాంగ్రెస్ కి ఆల్టర్ నేట్ పార్టీ లేదు : కేకే
దేశంలోనే కాంగ్రెస్ కి ఆల్టర్ నేట్ పార్టీ లేదు అన్నారు కే.కేశవరావు....
Anji N -
సమ్మర్లో రోజుకో గ్లాస్ బీర్ తాగడం వల్ల ఈ ప్రయోజనాలు అన్నీ పొందవచ్చు..!
నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు సిట్టింగ్ వేద్దాం అనే ఆలోచన కచ్చితంగా వస్తుంది....
బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ పడవలాంటిది.. రఘునందన్ రావు సెటైర్..!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్...
Anji N -