నేడు కాంగ్రెస్‌ లో షర్మిల పార్టీ విలీనం

-

నేటితో వైఎస్‌ షర్మిల పార్టీ పని పూర్తికానుంది. నేడు కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ షర్మిల పెట్టుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) విలీనం కానుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు వైఎస్‌ షర్మిల.

ys sharmila joins in congress today

అంతేకాదు… ఈ రోజే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు షర్మిల. ఈ మేరకు వైఎస్‌ షర్మిల, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేఇద్దరూ.. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. వైఎస్‌ షర్మిలతో పాటు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా ఈ రోజే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news