కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్ మెంట్లు అన్ని భక్తులతో నిండటంతో భక్తులు వెలుపలకు బారులు తీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 16గంటల సమయం, టైమ్ స్లాట్ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శనివారం 83016 భక్తులు దర్శించుకోగా, 44420 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరిచిపోలేనిది: చంద్రబాబు
ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఇప్పటికే పోలింగ్...
జూబ్లీహిల్స్లో ఓటు వేసిన చిరంజీవి
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఓటు...
Pawan Kalyan: 3వ భార్యతో కలిసి ఓటేసిన పవన్ కళ్యాణ్
Jana Sena Party chief Pawan Kalyan : జనసేన పార్టీ...