ఏపీ
క్రైమ్
యువతులతో ఒకడు అశ్లీల వీడియోలు తీస్తే.. ఇంకొకడు బేరం కుదరక వాట్సప్ లో పెట్టేశాడు..!
మొగల్తూరులో ఓ యువకుడు సెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. అయితే.. అతడి షాప్ కు వచ్చే యువతులకు గాలమేయడం మొదలుపెట్టాడు. యువతులు కూడా మనోడి ట్రాప్ లో పడిపోయేవారు.
యువతులతో అశ్లీల వీడియోలు తీసింది ఒకడు. ఆ వీడియోలను గమనించి వాటిని తన ఫోన్ లో ఎక్కించుకొని ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని...
ముచ్చట
ఏపీ, తెలంగాణలకు త్వరలో నూతన గవర్నర్ల నియామకం..?
ప్రస్తుతం దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలు వాటి భూభాగాల నుంచే పరిపాలన సాగిస్తుండగా, హైకోర్టులు కూడా వేరుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో గవర్నర్లు కూడా వేర్వేరుగా ఉంటే బాగుంటుందని కేంద్రం అభిప్రాయ పడుతోందట.
గవర్నర్ నరసింహన్.. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం ఉమ్మడి గవర్నర్గా కొనసాగుతున్నారు. 2009 నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. అయితే...
వార్తలు
మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే కోస్తాజిల్లాలు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి....
వార్తలు
నైరుతి రుతుపవనాల రాకతో.. వర్షాలే వర్షాలు..!
తెలంగాణ, ఏపీల్లో నైరుతి రుతు పవనాలు విస్తరించడంతో మరో 2 వారాల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలకు నిజంగా ఇది శుభవార్తే. ఎందుకంటే.. నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీలో విస్తరించాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. గత 2, 3...
రాజకీయం
నలుగురు టీడీపీ ఎంపీల జంపింగ్పై.. చంద్రబాబు ఏమన్నారంటే..?
టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని, నేతలు, కార్యకర్తలు అధైర్య పడొద్దని, స్వార్థ రాజకీయాల కోసం కొందరు పార్టీని వీడితే వచ్చే నష్టమేమీ లేదని చంద్రబాబు అన్నారట.
టీడీపీ రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్రావు, టీజీ వెంకటేష్లు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే వారు బీజేపీలో...
రాజకీయం
ఆమె ఎస్టీనే కాదు.. గిరిజన శాఖ ఎలా ఇస్తారు.. ఏపీ మంత్రి పుష్పశ్రీవాణిపై ఆరోపణలు
ఏపీ మంత్రివర్గంలో సీఎం జగన్ ముగ్గురు మహిళలకు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. మొత్తం 25 మంది మంత్రుల్లో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం కల్పించారు జగన్. వారిలో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కింది. ఆమె ఎస్టీ కావడంతో ఆమెకు గిరిజన సంక్షేమ మంత్రిత్వ...
ముచ్చట
భద్రాచలాన్ని ఏపీకి ఇస్తారట..? సాధ్యమవుతుందా..?
ప్రస్తుతం భద్రాచలం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది. దీన్ని ఏపీలో కలిపే ప్రతిపాదనపై అటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని తెలిసింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవలే హైదరాబాద్లో ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించిన విషయం విదితమే. అయితే తెలంగాణలో ఉన్న కీలక ప్రాంతమైన భద్రాచలాన్ని ఏపీకి అప్పగించాలనే సరికొత్త ప్రతిపాదనను...
రాజకీయం
సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుంది: సీఎం కేసీఆర్
సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధిలో ముందుకు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగు ప్రజలు ఆత్మీయతతో కలసి మెలసి ఉండాలని అన్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గత కొంత సేపటి క్రితమే.. అభిమానులు, వైకాపా కార్యకర్తల కోలాహలం నడుమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. గవర్నర్ నరసింహన్ జగన్ చేత...
ముచ్చట
ఏపీలో జనసేన అధికారంలోకి వస్తుందట.. ఓట్ల లెక్కింపు ముందు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు..!
తాము ఏపీలో అధికారంలోకి వస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ అన్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి ఒక్క రోజు ముందు పవన్ ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
ఎన్నికల ఫలితాల వెల్లడికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో ఇప్పటికే ఆందోళన రెట్టింపైంది. తమకు అధికారం లభిస్తుందో, రాదోనని...
వార్తలు
దంచికొడుతున్న ఎండలు.. పిట్టల్లా రాలిపోతున్న జనాలు.. ఒక్క రోజే 16 మంది మృతి
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఒక్కరోజే ఏపీ, తెలంగాణలో వడదెబ్బకు 16 మంది మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా.. 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదవుతోంది.
అబ్బబ్బ.. ఏం ఎండలురా బాబు. బయట కాలు పెట్టలేకపోతున్నాం. నిప్పుల కొలిమిలా ఉంది ఎండ. ఇది మామూలు ఎండ కాదు. ఈ ఎండలో...
Latest News
మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ బడ్జెట్ ఉదాహరణ – ఎమ్మెల్సీ కవిత
నేడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ ఒక్క బడ్జెట్...
వార్తలు
సమంత క్షమాపణలు చెప్పింది! అలాగే ఖుషి ని కన్ఫర్మ్ చేసింది.!
విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా...
Telangana - తెలంగాణ
రేపు రాజ్ భవన్ కు షర్మిల.. గవర్నర్ తో భేటీ
వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రేపు రాజ్ భవన్ కి వెళ్ళనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో భేటీ కానున్నారు షర్మిల. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలన వైఫల్యాలపై...
వార్తలు
షారుక్ ఖాన్ స్టామినా, మన దేశం తో పాటు విదేశాల్లో సైతం.!
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్ను...
Telangana - తెలంగాణ
ఈనెల 11న తెలంగాణకు అమిత్ షా
తెలంగాణలో బిజెపి అధికారమే లక్ష్యంగా కమలనాధులు కార్యాచరణకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే బిజెపి అధిష్టానం తరచూ తెలంగాణకు వస్తు.. అటు నాయకులకు దిశ నిర్దేశం చేస్తూనే.. ఇటు శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు....