featured
ఇంట్రెస్టింగ్
అరటిపండ్లు ఎందుకు వంకరగా ఉంటాయి.. కారణం అదేనా..?
సాధారణంగా ఏ పండు అయినా గుండ్రంగానే ఉంటుంది..కాకపోతే సైజుల్లో తేడా ఉంటుంది.. ద్రాక్ష అయితే చిన్నగా ఉంటుంది.. బత్తాయి, ఆపిల్, ఆరెంజ్, జామ లాంటివి అయితే గుండ్రంగా ఉంటాయి.. మరి అరటిపండు ఎందుకు వంకరగా ఉంటుంది. ఇది ఎందుకు వంగిపోయి ఉంటుంది.. మీకు కూడా ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా..? అయితే తెలుసుకుందాం పదండి..!!
అరటిపండ్లు...
ఆరోగ్యం
డయబెటీస్కు గుడ్ న్యూస్.. మీరు ఇక తీపి తినొచ్చట..స్టడీ చెప్పిన సత్యం..!!
డయబెటీస్ అంటే యాంటీ స్వీటనర్స్ అన్న పేరు పడిపోయింది..పాపం వాళ్లకు తీపి తినాలనే కోరిక ఉన్నా.. తినలేని పరిస్థితి..చెక్కరకు బదులు బెల్లం తింటారు..అది కూడా ఎక్కువ తింటే డెంజరే.. కానీ రీసెంట్గా జరిగిన ఓ స్టడీలో డయబెటీస్ తీపి తినొచ్చని చెప్తుంది..అయితే అది పంచదార కాదు తేనె. పూల నుంచి వచ్చే పచ్చి తేనె...
ఇంట్రెస్టింగ్
సెల్ టవర్నే ఎత్తుకెళ్లిన దొంగలు.. రూ. 17 లక్షల ఆస్తి స్వాహా..
ట్రాన్స్ఫార్మర్లో రాగి వైర్లు తీసుకెళ్లడం.. వ్యవసాయ మోటార్లు దొంగలించడం, రైల్ ఇంజిన్లు చోరీ చేయడం లాంటి ఘటనలు చూసి ఉంటాం.. కానీ ఎక్కడైనా సెల్ టవర్ను ఎత్తుకెళ్లడం మీరు విన్నారా..? ఆ దొంగలు మామూలు వాళ్లు కాదు.. అంత పెద్ద సెల్ టవర్ను ఒక్క ముక్క కూడా మిగల్చకుండా లేపేశారు..ఈ ఘటన బెంగళూరులోనే జరిగింది.....
భారతదేశం
గుజరాత్లో డీజిల్ ఏటీఎం.. ఐడియా అదిరింది..!!
ఒకప్పుడు ఏటీఎం అంటే..పైసలు తీసుకోనికే వాడేవాళ్లం.. కానీ ఇప్పుడు రకరకాల ఏటీఎంలు వస్తున్నాయి.. హైలెట్ ఏంటంటే.. అసలు డబ్బులు వచ్చే ఏటీఎంలో డబ్బులు రావడంలా..! యూపీ ప్రభుత్వం హెల్త్ ఏటీఎంలను పెట్టింది.. మొన్నటికి మొన్న భాగ్యనగరంలో బంగారు ఏటీఎంను పెట్టారు.. తాజాగా డీజీల్ ఏటీఎం కూడా వచ్చేసింది..ఇంటికి వచ్చి ఇంధనం నింపుతాయి. వాటిని మొబైల్...
వార్తలు
వైరల్ వీడియో: టర్కిష్ ఐస్క్రీమ్ వెండార్కే చుక్కలు చూపించిన కష్టమర్..
టర్కిష్ ఐస్క్రీమ్ వెండార్లు కస్టమర్స్కు ఐస్క్రీమ్ ఇవ్వడానికి ఎన్ని తిప్పలు పెడతారో మనం చాలా వీడియోస్ చూసే ఉంటాం.. చిన్నాపెద్దా అని తేడా లేకుండా.. ఆడేసుకుంటారు.. చిన్నపిల్లలైతే.. సహనం కోల్పేయి ఏడుస్తారు.. అరుస్తారు.. అలాంటి వీడియోస్ చూసినప్పుడు అయితే మనం భలే ఫన్నీగా అనిపిస్తుంది.. పెద్ద వాళ్లు అయితే ఇక ఈ సీన్ కూడా...
ఇంట్రెస్టింగ్
పోలీస్ అకాడమీలో చోరీ.. ఏడు కంప్యూటర్లు మాయం.. ట్విస్ట్ ఏంటంటే..
సంక్రాంతి అంటే.. నగరాల్లో ఉన్నవారంతా.. ఊర్ల బాటపడతారు.. పాపం పోలీసులకు ఈ నాలుగు రోజులు చుక్కలే.. దొంగతనాలు జరగకుండా చూసుకోవాలి.. అటు కోడిపందాలు, పేకాటలు నిర్వహించకుండా చూసుకోవాలి.. ఈ హడావిడీలో పోలీసులు ఉంటారు.. మనం అక్కడా ఇక్కడా ఎందుకు ఏకంగా పోలీస్ అకాడమీలోనే కన్నం వేద్దాం అనుకున్నారేమో ఆ దొంగలు.. రాజేంద్రనగర్లోని నేషనల్ పోలీస్...
భారతదేశం
లీవ్లో ఉన్న ఉద్యోగికి కాల్ చేస్తే రూ. లక్ష ఫైన్..!!
ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్.. ఇంటికి వచ్చిన తర్వాత మన ప్రపంచం మనకు ఉండాలి.. ఆఫీస్ ప్రజర్ అక్కడే వదిలేయాలి అని అందరూ ఉద్యోగులు అనుకుంటారు..కానీ చాలా ఉద్యోగాలు అలా లేవు.. తొమ్మిది గంటల పని చేస్తే.. మిగత టైమ్ అంతా ఆ పని గురించి ఆలోచించడానికే సరిపోతుంది. ఇంకా లీవ్ రోజు కూడా...
ఆరోగ్యం
గుడ్లు ఉడికించిన నీళ్లు పారబోస్తున్నారా..? ఆ నీళ్లలోనే ఉంది అసలు కాల్షియం..!
ఉడికించిన గుడ్డు తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డు ఒక్కటే కాదు.. గుడ్డు ఉడకపెట్టిన వాటర్ కూడా మంచిదేనట.. ఆ నీళ్లను అందరూ పారేస్తారు. గుడ్డు పెంకులను మొక్కలకు వేస్తారు..కానీ ఆ వాటర్ను షింక్లోనే వేస్తాం. కోడిగుడ్లు ఉడకబెట్టిన నీటితో ఎన్నో లాబాలు ఉన్నాయి. కోడిగుడ్ల పెంకుల్లో కాల్షియం ఉంటుంది. మనం గుడ్లను నీటిలో...
sankranti
భోగి స్పెషల్: స్వీట్ పొంగల్ ను ఇలా వండితే దాని రుచే వేరు
సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఇవాళ భోగి. మరి.. భోగి స్పెషల్ వంటకం ఏంటో మీకు తెలుసు కదా. స్వీట్ పొంగల్. అవును.. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు స్వీట్ పొంగల్ ను. మరి.. సంక్రాంతి రుచుల్లోని భోగి స్పెషల్ వంటకమైన స్వీట్ పొంగల్ ను ఎలా తయారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టాలీవుడ్కు జగనన్న సినిమా…ఆ సినిమాలకు షాక్ తప్పదా?
టాలీవుడ్కు జగన్ ప్రభుత్వం భారీ సినిమానే చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి సినిమా ఇండస్ట్రీలో కొందరిపై ఉన్న కోపంతో ఇలా చేస్తుందా? లేక నిజంగానే సామాన్యులకు అందుబాటులో ఉండాలని సినిమా టిక్కెట్ల రేట్లని తగ్గించడం చేశారో క్లారిటీ రావడం లేదు. సామాన్యుల కోసమే అనుకుంటే..మిగిలిన ధరలు కూడా తగ్గించాలి..కానీ జగన్ ప్రభుత్వం ఆ పని చేయకుండా,...
Latest News
శ్రీదేవి మరణానికి ఉప్పు తినకపోవడమే కారణం.. ఉప్పు తక్కువైతే అంత డేంజరా..?
ఈరోజుల్లో చాలా మంది ఫిట్గా ఉండాలని.. ఏవేవో డైట్లు పాటిస్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్స్, షుగర్ మానేయడం, ఉప్పు తగ్గించడం ఇలా చాలా చేస్తుంటారు. ఏదైనా సరే.....
Telangana - తెలంగాణ
మోదీ సచ్చీలుడైతే అవి అబద్ధాలని నిరూపించాలి : మంత్రి వేముల
మోడీ అబద్ధాల కోరు అంటూ మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై మోడీ నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని, ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ సీనియర్ నేతలతో బాలయ్య కీలక భేటీ
సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చేరుకున్నారు. మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన బాలయ్య.. టీడీపీ సీనియర్ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో...
Telangana - తెలంగాణ
పసుపు బోర్డు ఏర్పాటు పింకీలు జీర్ణించుకోలేకపోతున్నారు : ఎంపీ అర్వింద్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ లో ఇచ్చిన హామీ మేరకు నిజమాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణంయం తీసుకుంది. తెలంగాణలో పసుపు బోర్డు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. కేంద్ర కేబినెట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రోజాకు తన వరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా : వంగలపూడి అనిత
తమ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబాలపై అసభ్యంగా మాట్లాడిన రోజాకు తనవరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా? అని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత...