GHMC
corona
తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే..!
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1891 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. దీంతో...
corona
తెలంగాణలో 60వేలు దాటిన కరోనా కేసులు..!
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 13 మంది మృతిచెందారు....
వార్తలు
ఆర్జీవీకి జరిమానా వేసిన జీహెచ్ఎంసీ..!
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. ‘పవర్స్టార్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకుగాను జీహెచ్ఎంసీ రూ.4,000 చెల్లించాలని చలానా జారీ చేసింది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటి పోస్టర్ తనదేనంటూ వర్మ చేసిన ట్వీట్ ను ఆధారంగా చేసుకుని ఓ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు...
corona
తెలంగాణలో కొత్తగా 1610 కరోనా కేసులు నమోదు..!
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తెలంగాణలో కొత్తగా మరో 1,610 మంది కరోనా బారినపడినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన...
corona
హైదరాబాద్లో 2,200 మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్
కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయిన 2,200 మంది పేషెంట్లు గత 2 వారాలుగా కనిపించడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. వారు హోం ఐసొలేషన్లో ఉండాల్సిన వారని, వారు తమ ఫోన్ నంబర్లు, చిరునామాలను కూడా తప్పుగా ఇచ్చారని తెలిపారు. ఆయా పేషెంట్లకు పాజిటివ్ అని నిర్దారణ అయిన తరువాత వారికి...
Telangana - తెలంగాణ
జీహెచ్ఎంసీ పార్కుని దత్తత తీసుకోబోతున్న శర్వానంద్…!
తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి ఫలితాలను ఇస్తుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అనేక మంది రాజకీయ, సినీ వర్గాలకు సంబంధించిన ప్రముఖులు పాల్గొంటూ... వారితో పాటు మరొకరికి ఈ...
రాజకీయం
నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ బంపర్ ఆఫర్..!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన.. దాని అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే సిబ్బందిని భర్తీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే అభివృద్ధి ప్రణాళికపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుతో కలిసి సమీక్షా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో...
corona
కరోనా అలర్ట్ : తెలంగాణలో 24 గంటల్లో ఎన్ని కేసులో తెలుసా.!
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. ప్రజలు, ప్రముఖులు, నాయకులు, అధికారులు ఇలా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా, గడిచిన 24...
corona
కరోనా ఎఫెక్ట్: హైకోర్టు మూసివేత..!
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులను కరోనా వదలడంలేదు. తాజాగా హైకోర్టులో కరోనా కలకలం రేపింది. హైకోర్టు సిబ్బందికి, సెక్యూరిటీ బలగాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ కేసులతో కలిపి మొత్తం ఇప్పటి వరకు 25 మందికి కరోనా సోకింది. దీంతో రేపటి నుండి హైకోర్టును మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు....
corona
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులోనే..!
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,879 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో ఏడుగురు...
Latest News
WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !
రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
భారతదేశం
“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !
గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...
Cricket
అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !
సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి
రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...
Telangana - తెలంగాణ
కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!
తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...