janasena party
వార్తలు
పవన్ కళ్యాణ్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన శివ బాలాజీ..!
ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలతో బిజీగా తన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఆయనపై విమర్శలు గుప్పిస్తుంటే.. అదే సమయంలో హైపర్ ఆది లాంటివాళ్ళు జనసేనకి మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాదు బహిరంగంగానే పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటిస్తూ అధికార పార్టీ అయిన వైసీపీ పార్టీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ-జనసేన పొత్తుతో అధికారం..సర్వే లెక్కలు ఇవే..!
ఏపీలో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు దాదాపు ఖాయమైందని చెప్పవచ్చు..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తులో పోటీ చేయనున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు పొత్తులో పోటీ చేస్తే వైసీపీకి ఎంతో కొంత నష్టం మాత్రం తప్పదు. ఎందుకంటే అప్పుడు ఓట్ల చీలిక జరగదు. గత ఎన్నికల్లో ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. ఆ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్ ఒక టెర్రరిస్ట్..జనసేన పార్టీని మూసేయాలి -వెల్లంపల్లి
పవన్ కళ్యాణ్ ఒక టెర్రరిస్ట్..జనసేన పార్టీని మూసేయాలని మాజీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గ్లాస్ ఎప్పుడో పగిలింది..తన పార్టీ కార్యకర్తల లను నమ్మలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మూసేయలి..పవన్ కళ్యాణ్ టీడీపీలో మంచి పదవి తీసుకోవాలని సూచించారు.
పార్టీ కార్యకర్తలను,...
ముచ్చట
ఎడిట్ నోట్: వైసీపీ ఓటమి..సీఎం సీటు..పవన్ ఛాయిస్?
మరొకసారి ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..కరెక్ట్ గా సమయం బట్టి ఏపీకి వచ్చి..వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పవన్...తాజాగా చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు..ఈ కార్యక్రమం సత్తెనపల్లిలో జరిగింది. ఇక సత్తెనపల్లి వేదికగా పవన్..వైసీపీపై విరుచుకుపడ్డారు. అటు సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పొరుగు రాష్ట్ర రాజకీయాలతో మాకు సంబంధం లేదు – మంత్రి ఆదిమూలపు
పొరుగు రాష్ట్ర రాజకీయాలతో మాకు సంబంధం లేదన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. కానీ.. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా మేము విమర్శిస్తామన్నారు. రాజ్యాంగ బద్దంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎక్కడ జరిగినా అది కరెక్ట్ కాదన్నారు. బాధితులకు మా సానుభూతి ఉంటుందన్నారు. ఇక వివేకానందరెడ్డి మా నాయకుడని.. ఆయన హత్య...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జనసేన ను సైకో సేనగా అభివర్ణించిన మంత్రి జోగి రమేష్
వైసీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టబోమని, వైసీపీ పార్టీ కోటలు బద్దలు కొడతామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఇప్పటం బాధితులకు ఆర్థిక సాయం చేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాకు అండగా ఉన్న ఇప్పటం ప్రజలకు నేను అండగా ఉంటానని ప్రకటించారు. పరిహారం...
వార్తలు
బాబు ఉచ్చులో పవన్..వైసీపీ ట్రాప్..!
ఇప్పటివరకు పవన్ కల్యాణ్ టార్గెట్ గా విరుచుకుపడిన వైసీపీ నేతలు ఇప్పుడు రూట్ మారుస్తున్నారు..ఆయనపై జాలి చూపిస్తూ మాట్లాడుతున్నారు. పాపం పవన్ని చంద్రబాబు వాడుకుంటున్నారని, బాబు ఉచ్చులో పవన్ పడిపోయారని మాట్లాడుతున్నారు. అయితే ఇలా సడన్గా వైసీపీ నేతల వర్షన్ మారడానికి కూడా కారణాలు లేకపోలేదు...అసలు వైసీపీ టార్గెట్ వచ్చి..బాబుతో పవన్ని కలవనివ్వకుండా చేయడం.
బాబుతో పవన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రౌడీ సేన.. ఆ మాట మీరు చెబుతున్నారా..?
ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ నరసాపురం సభ సాగింది. అక్కడ పలు కార్యక్రమాలని ప్రారంభించడానికి వచ్చిన జగన్..పూర్తిగా చంద్రబాబు, పవన్లని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. బాబు, పవన్ కలిసి తమపై కుట్రలు చేస్తున్నారని, గత ఎన్నికల్లో ఇద్దరినీ ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. ఇంకా టీడీపీ నటే తెలుగు బూతుల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పెరిగిన జనసేన గ్రాఫ్..ఎంత శాతం అంటే?
ఏపీలో ప్రతిరోజూ ఎన్నికల యుద్ధం జరుగుతున్నట్లే కనిపిస్తోంది..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..అయినా సరే రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి.. ప్రజల్లోకి వెళుతున్నారు..ఎన్నికలు హామీలు ఇస్తున్నారు..ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు..మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ అడుగుతున్నారు. అయితే గత ఎన్నికల మాదిరిగా ఇప్పుడు వైసీపీకి పూర్తి అనుకూల వాతావరణం లేదు.
ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది..కానీ...
ముచ్చట
ఎడిట్ నోట్: ఒక్క ఛాన్స్..మరొక్క ఛాన్స్..చివరి ఛాన్స్..!
ఏపీలో ఛాన్స్లో గోల ఎక్కువైపోయింది...ప్రజలని సెంటిమెంట్తో పడగొట్టి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. ఎవరికి వారే ఒక్క ఛాన్స్, చివరి ఛాన్స్, మరొక్క ఛాన్స్ అంటూ ప్రజలని ఆకట్టుకోవడానికి చూస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే, ఇప్పటినుంచే ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్...ఒక్క...
Latest News
లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ...
అంతర్జాతీయం
టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం.. 1800 దాటిన మృతుల సంఖ్య
టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం బీభత్సం విలయం సృష్టించింది. ప్రకృతి ప్రకోపాని ఈ రెండు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో ఇప్పటి వరకు 1800కు పైగా మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా...
వార్తలు
బాలయ్య బాబు గౌరవం పెరుగుతోందా! తరుగుతోందా.!
నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్, అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ అక్రమాస్తుల కేసు.. భారతీ సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీం కోర్టులో...