jp Nadda

బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తాం.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తామని జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి విషయంలో బీజేపీ జాతీయ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల మధ్య సమన్వయ లోపం నెలకొంది. కొద్దిరోజుల క్రితం ధరణి రద్దు చేయం, దానిని కొనసాగిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. దీనికి పూర్తి భిన్నంగా నిన్న...

తెలంగాణలో కేసిఆర్ ఫ్యామిలే సంతోషంగా ఉంది: నడ్డా

కమల వికాసంతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని, రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు మాత్రమే సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు దుఃఖంలో మునిగిపోయారని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో పేదరికం 10 శాతానికి తగ్గిపోయిందని...

BREAKING : నేడు తెలంగాణకు జేపీ నడ్డా

తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ పార్టీ చాలా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణకు రానున్నారు. సాయంత్రం నాగర్ కర్నూల్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మోదీ సర్కారు విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు కేసీఆర్ వైఫల్యాలను ఎండగడతారని బిజెపి నాయకులు చెబుతున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్య నేతలతో...

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు..రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా

తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటున్న తరుణంలోనే.. బీజేపీ బలం పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే, బిజెపి చేపట్టిన సంపర్క్ సే సంవర్ధన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు శంషాబాద్...

ఈ నెల 25న తెలంగాణలో జేపీ నడ్డా బహిరంగ సభ..

  ఈ నెల 25న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభ జరుగనుందని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో జరుగనుంది. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్ల పై సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. అనంతరం బండి సంజయ్...

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది : జేపీ నడ్డా

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఏపీ బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపి సర్కారు అత్యంత అవినీతిలో కూరుకు పోయిందన్నారు. మైనింగ్, ఇసుక, లిక్కర్, ల్యాండ్, ఎడ్యుకేషన్ స్కాం లతో ఈ ప్రభుత్వం మునిగిపోయిందని ఆయన ఆరోపించారు....

వైసీపీ ప్రభుత్వంపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కాం, లిక్కర్ స్కాం జరుగుతోందని...

పాలకుడు తనకు తోచినట్టు చేయకూడదు : పురందేశ్వరి

తెలుగు రాష్ట్రాలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలానే ధృఢ సంకల్పంతో ఉంది. ఈ నేపథ్యంలోనే.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ బహిరంగసభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విచ్చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర నేతలు సత్యకుమార్,...

ఏపీలో షా-నడ్డా..బాబు-పవన్‌కు క్లారిటీ వచ్చేస్తుందా?

బి‌జే‌పి పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రెండు రాష్ట్రాల్లో భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఒకరోజు గ్యాప్‌తో బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు జే‌పి నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. కేవలం పార్టీ పరమైన కార్యక్రమాల్లోనే వారు పాల్గొనున్నారు. మోదీ 9...

నేడు శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బిజెపి ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీలో బిజెపిని స్థానికంగా బలంగా చేసేందుకు అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే వరుసగా జాతీయ నేతలను ఏపీకి పంపిస్తోంది అధిష్టానం. ఇక ఇందులో భాగంగానే ఇవాళ ఏపీలో బిజెపి బహిరంగ సభ నిర్వహించనుంది....
- Advertisement -

Latest News

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు టీపీసీసీ చీఫ్...
- Advertisement -

తుపాను సహాయ చర్యలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

మిగ్​జాం తుపాను ఏపీలో బీభత్సం సృష్టించింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిముంచింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం...

రైల్వేజోన్‌కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ విషయంలో ఏపీ సర్కార్​పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన...

రేవంత్‌ ఇంటికి నిరంతర విద్యుత్తు.. రెండు సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే...

ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎట్టకేలకు బుధవారం రోజున పోలీసు నియామక మండలి ఈ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 411 పోస్టులకు 18,637 మంది అర్హత...