nda
భారతదేశం
బడ్జెట్ మెరుపులు..ధరలు పెరిగేవి..తగ్గేవి ఇవే!
ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుహ్యా రీతిలో బడ్జెట్ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్లో హైలైట్స్ చాలా ఉన్నాయి...అందులో ప్రధానంగా వేతన జీవులకు ఊరటనిస్తూ కొన్న పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. రూ.7...
నోటిఫికేషన్స్
టెన్త్ అర్హత తో NDA లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!
మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పుణె లోని ఖడక్వస్లకు చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే...
నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో మొత్తం 251...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
NDAలో చేరనున్న టీడీపీ పార్టీ – విజయసాయి ట్వీట్ వైరల్
NDAలో టీడీపీ పార్టీ చేరనున్నట్లు వస్తున్న వార్తలపై విజయసాయి రెడ్డి తన స్టైల్ లో స్పందించారు. టీడీపీ NDAలో చేరుతున్నట్లు ప్రచారం చేసిందీ, ముహుర్తాలు పెట్టిందీ మన పచ్చ కుల ఛానెళ్లు, పేపర్లేనంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు వాళ్లనే అడగమని అంటావేమిటి బాబూ? పొత్తుల కోసం పాకులాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా నష్టపోయానని...
రాజకీయం
బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి హాట్ కామెంట్స్
బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా హాట్ కామెంట్స్ చేశారు. పెద్దన్న రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని పరోక్షంగా విమర్శించారు. ఈ తరహా భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా.. ఆమె బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పెద్దన్న ఎప్పుడూ చూస్తూ.. వింటున్నాడనే భయం ప్రతిపక్ష...
రాజకీయం
ఆ మంత్రులు రాజీనామా చేయాలి: మంత్రి అనురాగ్ ఠాకూర్
అవినీతి మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఢిల్లీలో గతేడాది నవంబర్ 17 నుంచి అమలు చేస్తున్న వివాదాస్పద ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణ జరిపింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు మేరకు విచారణ జరిపింది. ఈ విచారణలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరు...
రాజకీయం
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో నేడు ఎన్నికల కౌటింగ్ షూరు అయింది. దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరనే విషయం మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్లోని 63వ నంబర్ గదిలో గురువారం ఉదయం 11...
భారతదేశం
నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్నది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా లోక్సభ, రాజ్యసభ సభ్యులకు పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. తమ అభ్యర్థి పై ప్రతిపక్షాల నుంచి మద్దతు కోరే ప్రణాళిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతిగా...
భారతదేశం
ఉషాపతికి నో ఛాన్స్ .. అయ్యయ్యో వెంకయ్యా !
బీజేపీ సీనియర్ నాయకుడు, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరు కొద్దిసేపు మీడియాలో వినిపించింది. కొన్ని మీడియాలు అత్యుత్సాహంతో గ్రాఫిక్ ప్లేట్లు కూడా డిజైన్ చేసి ఆయనే మన కొత్త రాష్ట్రపతి అని చెప్పేశాయి. కానీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం అవన్నీ...
భారతదేశం
రాజధాని ఊసు : ఎవరీ ద్రౌపదీ ముర్మూ ?
కొత్త తరం నేతలకు ప్రోత్సాహం అందించాలన్న సంకల్పంలో భాగంగా ఒడిశా ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మూను ఎంపిక చేశామని బీజేపీ అగ్ర నాయకత్వం చెబుతోంది. ఇప్పటికే రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణభ్ ముఖర్జీ కూడా తూర్పు ప్రాంతానికి చెందిన వారే ! ఆయన స్వస్థలం : పశ్చిమ బెంగాల్. మరోసారి ఇదే ప్రాంతానికి...
ముచ్చట
ఎడిట్ నోట్ : రాష్ట్రపతి ఎవరు ? తొలి ప్రాధాన్యం ఎవరికి ?
నన్ను రాష్ట్రపతిగా ఎంపిక చేశారని తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాను అని అంటున్నారామె. ఆమె ఎవరు ? ద్రౌపదీ ముర్మూ. గతంలో వినిపించిన పేరే.. ఆ మాటకు వస్తే మొన్నటి వేళ కూడా వినిపించిన పేరే .. ప్రథమ మహిళ దేశాన్ని నడిపే వేళ రానుంది. ఆమెకు స్వాగతం చెప్పండి. మహిళలను తేజోమూర్తులుగా మలిచే శక్తిమంతం...
Latest News
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...
వార్తలు
Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే
కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...