RGV

ఓ తాతగారూ మీరింకా వున్నారా? – VH ను ట్రోల్ చేసిన ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. అయితే.. తాజాగా సంచలనానికి తెర తీశారు...

మేయర్‌ పై ఆర్జీవీ పాట.. సిటీలో కుక్కల దాడులను ప్రశ్నిస్తూ..

హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. కుక్కల మేయర్..అడుక్కున్న పన్నులు అన్నీ మింగిన మీరు.. మొరిగించి.. కరిపించి.. చంపించారు.. మీ...

పట్టాభికి RGV ఓపెన్ ఛాలెంజ్..నిన్ను హల్వా చేయడానికి రెడీ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. అయితే, తాజాగా తెలుగు దేశం పార్టీ స్పోక్స్‌ పర్సన్‌ పట్టాభి పై వివాదస్పద వ్యాఖ్యలు...

పాదయాత్రలో నారా లోకేష్ కు గుండె పోటు రావచ్చు – RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. అయితే, తాజాగా నారా లోకేష్‌ చేస్తున్న పాదయాత్రపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు రాం గోపాల్‌...

అచ్చెన్నాయుడుపై RGV ఫైర్‌..అరెస్ట్‌ చేయండి !

టిడిపి నేత అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యాడు. టిడిపి నేత అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ.. అతన్ని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు వర్మ. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. పోలీసులను తిట్టడం ద్వారా వారికి భవిష్యత్తులో సరైన విలువ లేకుండా పోతుందని ఆవేదన...

శివుడి గుడిలో ఉంటేనే అది “వారాహి”, కానీ పవన్‌ది “పంది బస్సు” – RGV

శివుడి గుడిలో ఉంటేనే అది "వారాహి", కానీ పవన్‌ది "పంది బస్సు" అంటూ RGV సంచలన ట్వీట్‌ చేశారు. పవన్‌.. తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం.. ఆ దేవతను దారుణంగా అవమానించినట్లే.. అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని చురకలు అంటించారు. "గుడిలో ఉంటే అది “వారాహి" రోడ్డు మీద ఉంటే అది “పంది".....

ఆర్జీవీ అద్భుత ట్వీట్‌.. ఆకలి, చావు, ప్రేమ.. ప్రకృతి తీరు

వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన దైన శైలితో సినిమాలు చేస్తూ.. వెరైటీ కామెంట్లు ఆయన సొంతం. అయితే.. తాజాగా ఆయన షేర్‌ చేసిన ఫోటో ప్రకృతి తీరు అద్దం పట్టేలా ఉంది. ప్రకృతి ఎంత అందమైనదో అంత క్రూరమైనది కూడా. ఒక ప్రాణి ఆకలి తీర్చుకోవడానికి మరొకటి ప్రాణం కోల్పోక...

బండి సంజయ్‌ కుమారుడిపై తన స్టైల్‌లో స్పందించిన ఆర్జీవీ

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిపై దాడి చేస్తున్న వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించాడు. 'ఇరాక్ నియంత సద్దామ్ హుస్సేన్ను మించిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు ముగిశాయని అనుకున్నా. కానీ అతడు బండి సంజయ్...

నా కంటే పవన్‌కళ్యాణ్ పెద్ద దురదృష్టవంతుడు : RGV

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశారు. జనసేన అని పవన్ కళ్యాణ్ పై చేసిన ట్వీట్స్ ఇటీవల నాగబాబు రాంగోపాల్ వర్మను విమర్శించగా తాజాగా అందుకు రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు. నేను ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఆ ట్వీట్లు చేశాను. అది అర్థం కాకపోవడం...

రోజా డైమండ్‌ రాణి అయితే, పవన్‌ ఇస్పెట్ రాజా – RGV

రోజా డైమండ్‌ రాణి అయితే, పవన్‌ ఇస్పెట్ రాజా అంటూ కౌంటర్‌ ఇచ్చారు RGV. మొన్న సభలో రోజాను ఉద్దేశించి.. డైమండ్‌ రాణి అంటూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు ఆర్జీవీ కౌంటర్‌ ఇచ్చారు. డైమండ్ రాణి...
- Advertisement -

Latest News

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పుని వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు...
- Advertisement -

టీడీపీలో చేరిన కోటంరెడ్డి..నెల్లూరులో లీడ్!

తెలుగుదేశం పార్టీలోకి నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. కొన్ని రోజుల క్రితం కోటంరెడ్డి...

దేవుడికి ఈ పువ్వులతో పూజ చేస్తే మహా పాపం..

దేవుడికి పూజ చేయడానికి పూలను కచ్చితంగా వాడతాం.. నిండు మనసుతో ఆ దేవుడ్ని ప్రార్థిస్తే.. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేయడం, నైవైద్యం పెట్టడం అంటే చాలా తేలికైన విషయం అనుకుంటారు..కానీ వీటికి...

ఏపీకి కేంద్రం రూ.41,338 కోట్లు కేటాయించింది – ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన

ఏపీకి కేంద్రం రూ.41,338 కోట్లు కేటాయించిందని తెలిపారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలను మండలిలో ప్రస్తావించారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన. శాసనమండలిలో ఆర్థిక...

దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది – జైరాం రమేష్

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...