Tamilnadu
ఇంట్రెస్టింగ్
14న సెల్ఫోన్స్ స్విచాఫ్ చేయండి.. ఎందుకంటే..!
ఈ నెల 14న బాలల దినోత్సవం అన్న విషయం అందరకీ తెలిసిందే. అయితే ఈ చిల్ట్రన్స్ డే సందర్భంగా 14వ తేదీన తల్లిదండ్రులు తమ సెల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసి, పిల్లలతో ఆనందంగా గడపాలని, ఆహ్లాదంగా ఉండాలని తమిళనాడు విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని పాఠశాలలకు ఒక సర్క్యులర్ పంపింది....
రాజకీయం
తమిళనాడుపై కేసీఆర్ ఎఫెక్ట్.. మామూలుగా లేదుగా..?
తమిళనాడుపై కేసీఆర్ ఎఫెక్ట్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును.. ఎందుకంటే సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై కేసీఆర్ తీసుకుంటున్న వైఖరి అక్కడి ప్రభుత్వానికి మార్గదర్శకంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు నెలరోజులకు చేరువవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
అంతే కాదు.. ఇక మీరు ఉద్యోగులే కాదు పొమ్మని సాక్షాత్తూ సీఎం కేసీఆరే...
ఇంట్రెస్టింగ్
అక్కడ కేవలం ఐదు పైసలకే బిర్యానీ.. కానీ..
సాధారణంగా బిర్యానీ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఒక ప్లేటు బిర్యానీ ధర కనీసం వంద రూపాయలపైనే ఉంటుంది. కానీ, తమిళనాడు రాష్ట్రం ఆర్కే నగర్లోని దిండుక్కల్లో ఉన్న ఓ హోటల్ యాజమాన్యం బుధవారం రోజున ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని కేవలం ఐదు పైసలకే ఒకటిన్నర ప్లేటు బిర్యానీని అందించారు. కానీ అయిదు...
వార్తలు
బీచ్లో మోడీ చెత్త సేకరణపై భారీ విమర్శలు..
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇండియా పర్యటనలో ప్రధాని మోడీ ఆయనకు గైడ్గా వ్యవహరించారు. శుక్రవారం నాడు ఇద్దరు నేతలు దాదాపు రెండున్నర గంటలపాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. శనివారం ఉదయం మామల్లాపురం బీచ్లో ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఇందులో భాగంగా తానే స్వయంగా చెత్తను సేకరించి స్వచ్ఛా భారత్ సందేశం...
రాజకీయం
మహాబలిపురంలో జిన్పింగ్ భేటీ ఎందుకంటే… ఆ పట్టణానికి చైనాకు లింక్ ఏంటి…
తమిళనాడు సముద్ర తీర పట్టణమైన మహాబలిపురం... ఇండియాలో ఎన్నో నగరాలు, మరెన్నో చారిత్రక ప్రాంతాలూ ఉన్నప్పటికీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఈ ప్రాచీన నగరాన్ని ఇండియాలో పర్యటనకు ముఖ్య కేంద్రంగా ఎంచుకోండం విశేషంగా మారింది. తాను ఈ పట్టణాన్నే సందర్శించాలని... ఇక్కడ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవాలని జిన్పింగ్ భావించడం వెనక పెద్ద...
దైవం
నిలుచున్న నంది ఉన్న క్షేత్రం ఎక్కడో తెలుసా!!
సాధారణంగా శివాలయాల్లో శివుడికి ఎదురుగా ఆయన వాహనం నంది కూర్చుని ఉంటుంది. కానీ ఇక్కడ
నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటుంది. ఇక్కడి మరకత లింగ అభిషేకం నేత్రానందం కలిగించేది ఉంటుంది. ఆరు కాలాలలో ఇక్కడి శివుడికి ఆరాధన జరుగుతుంది. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.. తమిళనాడు లోని అత్యంత పురాతన...
రాజకీయం
ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్న జగన్…
వైసీపీ అధినేత జగన్ పాలన ప్రారంభించి నేటికి సరిగ్గా వంద రోజులు పూర్తయ్యాయి. నిజానికి ఏ ప్రభుత్వా నికైనా వంద రోజుల పాలనలో పెద్దగా చెప్పుకొనేందుకు ఏ మీ ఉండవు. ఈ నేపథ్యంలో వంద రోజుల పాలనను సమీక్షించి మార్కులు వేయడం కూడా సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయినప్పటికీ.. నేడు పెరుగుతున్న ప్రచార మాధ్యమాల...
వార్తలు
లక్ అంటే ఈయనదే.. అందరికీ విందు భోజనం పెట్టి కోటీశ్వరుడు అయ్యాడు..!
అందరు రైతుల్లాగే అతనికీ ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. అయితే అందరిలా అతను వేదన చెందలేదు. విందు భోజనం పెట్టి కోటీశ్వరుడు అయ్యాడు.
వెంకటేష్ హీరోగా నటించిన ఒకప్పటి చినరాయుడు మూవీని చాలా మంది చూసే ఉంటారు. అందులో హీరోయిన్ విజయశాంతి తాను చేసిన అప్పు కట్టే స్థోమత లేకపోతే తమ ఊర్లో ఉన్న అందరికీ భోజనం...
Sports - స్పోర్ట్స్
న్యూజిలాండ్దే వరల్డ్ కప్, ఇండియా ఓడిపోతుందని ముందే చెప్పిన జ్యోతిష్యుడు
ఆయన పేరే బాలాజీ హాసన్. ఆయనది తమిళనాడు. ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో ఇండియా సెమీస్లో ఇంటి దారి పడుతుందని.. ఈసారి కప్ను న్యూజిలాండ్ ఎగరేసుకుపోతుందని ఓ జ్యోతిష్యుడు ముందే ఊహించాడు. ఇప్పుడు కాదు.....
క్రైమ్
నకిలీ వైద్య దంపతులు.. పదేళ్లలో 4 వేల మందికి గర్భస్రావం చేశారు..!
పట్టణంలోని ఈశాన్య లింగం వద్ద ఉన్న ఓ మెడికల్ షాప్ నే గర్భస్త్రావాలకు వీళ్లు అడ్డాగా మార్చుకున్నారు. పెళ్లి కాని యువతులు, ఇతర మహిళలు తమకు గర్భం వద్దనుకుంటే వీళ్ల దగ్గరికి వెళ్లేవాళ్లు.
తమిళనాడులోని తిరువణ్ణామలైలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నకిలీ డాక్టర్ల ఉదంతం బయటికి వచ్చింది. నకిలీ వైద్య దంపతులు గత పదేళ్లుగా...
Latest News
బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్రావు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
భారతదేశం
హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా
ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...
Sports - స్పోర్ట్స్
ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...
టెక్నాలజీ
ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్ మస్క్ సహా పలువురు టెక్ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...
భారతదేశం
‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్
రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...