Telangana news

కరోనా విషయంలో కేసీఆర్ పనితీరు… దుబ్బాక చెప్పబోతోందా?

కరోనా టెస్టులు, నియంత్రణ, పాజిటివ్ కేసుల విషయంలో శ్రద్ధ, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ... వెరసి తెరాస సర్కార్ పై రకరకాల విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే! ఈ విషయంలో కేసీఆర్ సర్కార్ ఇప్పుడిప్పుడే మేల్కంటున్నట్లు కనిపిస్తుంది కానీ... చాలాకాలం వరకూ మొదట్లో చూపించిన శ్రద్ధ పెట్టలేదని కామెంట్లు కనిపించాయి. ఈ...

జల దోపిడీ పై బహిరంగ చర్చకు సిద్ధమా: వంశీచంద్​ రెడ్డి

పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంల ద్వారా ఏపీ చేయనున్న జలదోపిడీపై చర్చకు రావాలని సవాల్‌ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా తనపై ఉందన్న ఆయన... ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అనేక అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ...

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై రచ్చ.. రగడగా మారింది

తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్ పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు పక్షాల న్యాయవాదుల వాదనను ధర్మాసనం వినింది. 40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులు ఎత్తిపోసేలా మార్చారన్న పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ తరపు న్యాయవాది ధర్మాసనం కి వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన...

క‌మ‌లం గూటికి కీల‌క నేత‌… తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌…?

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది ? ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మంచి ప‌ట్టున్న మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్ క‌మ‌లం గూటికి చేరుతున్న‌ట్టు స‌మాచారం. టీడీపీలో రాజ‌కీయంగా కీల‌కంగా ఎదిగిన ఆయ‌న ఎన్నో ఉన్న‌త స్థాయి ప‌ద‌వులు అలంక‌రించారు. జ‌డ్పీటీసీగా ప్ర‌స్థానం ప్రారంభించిన...

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల పట్ల వివక్ష చూపుతోంది: బండి సంజయ్

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల పట్ల వివక్ష చూపిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్​కుమార్ ధ్వజమెత్తారు. ఆదివాసీలు సాగు చేసుకునే పోడు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాంక్​బండ్​పై గల కుమురం భీం విగ్రహానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుతో కలిసి పూలమాలలు వేసి, నివాళులు...

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: ఉత్తమ్​

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో క్విట్‌ ఇండియా మూవ్‌మెంట్‌ కీలకమైనదని, ఈ ఉద్యమమే స్వతంత్ర పోరాటానికి తీవ్ర స్థాయిలో బీజం వేసిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ తెలిపారు. 78వ క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. క్విట్‌ ఇండియా స్ఫూర్తితో పని చేయాలని పిలుపు నిచ్చారు. కృష్ణా జలాల విషయంలో...

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు… క్విట్ ఇండియాను అవమానిస్తున్నారు

క్విట్ ఇండియా ఉద్యమానికి విరుద్ధంగా కేంద్రంలో బిజెపి పరిపాలనా కొనసాగిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గాంధీజిని కాల్చి చంపిన ఆర్​ఎస్​ఎస్ కార్యకర్త గాడ్సేను... ఆర్​ఎస్​ఎస్, జనసంగ్, బిజెపి రాజకీయ పార్టీలు ఖండించలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి బిజెపి నాయకులు క్విట్​ ఇండియా గురించి ప్రస్తావించడం హాస్యాస్పదం అన్నారు. ఆగస్టు 15న స్వాత్రంత్య్ర దినోత్సవమైతే......

అమరావతి – కేసీఆర్: మాట్లాడితే మీనింగ్ ఉండాలి!

గత ఒకటి రెండు రోజులుగా సోషల్ మీడియాలో తమ్ముళ్లు ఒక ట్రోల్ చేస్తున్నారు! ఏపీలో అమరావతి ఆగిపోవడానికి.. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు వెలుగులోకి రావడానికీ వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెగ కథనాలు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. అసలు కేసీఆర్ కి - ఏపీలో రాజధానులకీ ఏమి సంబంధంరా...

ఏపీ తెలంగాణ సీఎంల‌తో బీజేపీ గేమ్‌.. ఏం జ‌రుగుతోందంటే..!

దేశాన్ని పాలిస్త‌న్న బీజేపీ వ్యూహంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా?  ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టి తాను ఎద‌గాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోందా? అంటే.. కొన్నాళ్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు ఔన‌నే అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుదిరితే క‌ప్పు కాఫీ అన్న‌ట్టుగా అధికారంలోకి రావాల‌నేది బీజేపీ ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న...

కేసీఆర్ వ‌ర్సెస్ జ‌గ‌న్‌… మ‌ళ్లీ ఉప్పు.. నిప్పు….!

చేతులు క‌లిపిన నేత‌లే ఇప్పుడు క‌య్యానికి సిద్ధ‌మ‌వుతున్నారా?  మేం పూర్తిగా ఒక‌రికొక‌రం స‌హ‌క‌రించుకుంటాం.. అంటూ మీడియా ముందు వాగ్దానాలు చేసిన నాయ‌కులే ఇప్పుడు ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెరిగే ప‌రిస్థితి వ‌చ్చిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు ముందు జ‌గ‌న్ కూడా దూకుడు ప్ర‌ద‌ర్శించాల్సిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని...
- Advertisement -

Latest News

దసరా స్పెషల్.. ఈనెల 13 నుంచి 5265 ప్రత్యేక బస్సులు

బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సందర్భంగా 5వేల 265 ప్రత్యేక బస్సులు నడిపించేందుకు సన్నద్ధమైంది. అక్టోబరు 13వ...
- Advertisement -

తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ.. పాలమూరు సభలో మోదీ వరాలు

తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డును, ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ సమీపంలోని అమిస్తాపూర్‌ వద్ద ఆదివారం...

2 రోజుల్లోనే మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు విడుదల

అంగన్వాడి టీచర్లకు అదిరిపోయే శుభవార్త అందింది. అంగన్వాడి టీచర్లు మరియు సహాయకుల మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు రెండు రోజుల్లో ఖాతాలలో జమ చేస్తామని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు....

రోజాపై వ్యాఖ్యలు..బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ ?

విశాఖ జిల్లాలోని పరవాడ (మం) వెన్నెలపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్య నారాయణ ఇంటికి భారీగా పోలీసులు వచ్చారు.. బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధం...

మంత్రి జగదీశ్వర్ రెడ్డికి డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా – కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కనీసం డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటానని ఛాలెంజ్‌ చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి...