TMC
వార్తలు
కాంగ్రెస్ కు మమతా బెనర్జీ షాక్.. అసలు యూపీఏ ఎక్కడ ఉందంటూ కామెంట్స్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు బీజేపీకి బలైన ప్రత్యర్థిగా మారాలని త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే భావ సారుప్యత ఉన్న పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి దీదీ ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లు పశ్చిమ బెంగాల్ కే పరిమితమైన త్రుణమూల్ కాంగ్రెస్ ను గోవా, మేఘాలయ, త్రిపుర, అస్సాం, యూపీలో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా...
భారతదేశం
మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్… ఓవర్ నైట్ లో ప్రధాన ప్రతిపక్షంగా త్రుణమూల్ కాంగ్రెస్
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు క్షిణిస్తోంది. వరసగా ఎన్నికల్లో ఓటములు ఆపార్టీని కుంగదీస్తున్నాయి. ఇదే కాకుండా కీలకమైన పార్టీ క్యాడర్, నాయకుల పక్క పార్టీలవైపు చూస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఇదిలా ఉంటే పార్టీలో కుమ్ములాటలు సరేసరి.
ఇదిలా ఉంటే తాజాగా మరో రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మేఘాలయాలో 18...
భారతదేశం
రేపు ఢిల్లీకి మమతా బెనర్జీ… పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీకి దీదీ.
చాలా కాలం తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఈనెల 25 వరకు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రస్తుతం బీజేపీ, టీఎంసీ మధ్య సంబంధాలు వాతావరణం ఉప్పు నిప్పులా ఉన్నాయి. ఈ పర్యటనలో మమతా బెనర్జీ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. దీంతో పాటు ఆమె ప్రధాని నరేంద్ర...
భారతదేశం
బెదిరిస్తే కాళ్లు, చేతులు విరగ్గొడుతాం … బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.
పశ్చిమ బెంగాల్ లో అధికార త్రుణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఇరుపార్టీలు ఉప్పు నిప్పులాగా ఉన్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే వారి కాళ్లు, చేతులు విరగ్గొడతాం త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అనడం వివాదాస్పదం అయింది. పశ్చిమ...
భారతదేశం
బెంగాల్లో త్రుణమూల్ కాంగ్రెస్ హవా… నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న దీదీ..
పశ్చిమ బెంగాల్లో దీదీ హవా కొనసాగింది. త్రుణమూల్ కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. రికార్డ్ స్థాయిలో మెజారిటీ సాధించి బీజేపీని మట్టి కరిపించింది. దీంతో టీఎంసీ శ్రేణులు బెంగాల్ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయం ’ప్రజల విజయం‘ గా మమతా బెనర్జీ అభివర్ణించారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు, బెంగాల్ ప్రజలు...
భారతదేశం
ఎంపీ, అస్సాంలో బీజేపీ… బెంగాల్లో టీఎంసీ లీడ్.
దేశవ్యాప్తంగా జరుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్ లో ప్రజలు వినూత్న తీర్పు నిస్తున్నారు. ముఖ్యంగా ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకలకు ఆధిక్యత కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్, అస్సాంలో, కర్ణాటకలో ఆపార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. మరో వైపు బెంగాల్లో త్రుణమూల్ కాంగ్రెస్ భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం దేవవ్యాప్తంగా పలు...
భారతదేశం
త్రుణమూల్ కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ టెన్నిస్ క్రిీడాకారుడు లియాండ్ పేస్
గోవాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్రుణమూల్ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. తాజాగా త్రుణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ గోవాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలోనే దీదీ సమక్షంలో త్రుణమూల్ కాంగ్రెస్ లో పలువురు ప్రముఖులు చేరుతున్నారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండ్ పేస్ టీఎంసీలో చేరారు. మమతా బెనర్జీ లియాండర్ పేస్ చేరిక గురించి మాట్లాడుతూ’...
భారతదేశం
గెలిచినా.. ఓడినా.. బీజేపీ ఎక్కడికి వెళ్లదు – ప్రశాంత్ కిశోర్
ప్రముఖ పోలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బీజేపీ పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిచినా ఓడినా మరో 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లాగా బీజేపీ ఎక్కడికి వెళ్లదు, ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గోవా ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన...
భారతదేశం
కేంద్రం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తోంది… బీఎస్ఎఫ్ పరిధి పెంపుపై త్రుణమూల్ కాంగ్రెస్
విదేశీ సరిహద్దుల గుండా బీఎస్ఎఫ్ జూరిస్డిక్షన్ పరిధిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయమే కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది. త్రుణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య విమర్శలను పెంచేలా చేసింది. కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకుండా బీఎస్ఎఫ్ పరిధిని పెంచిందని, ఇది రాష్ట్రాల హక్కులను కాలరాయడమే అని త్రుణమూల్ కాంగ్రెస్...
భారతదేశం
దీదీ హవా.. కమలం ఢీలా.. ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ
దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నకల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. తాజా జరిగిన 4 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎక్కడా ప్రభావం చూపెట్టలేదు. ముఖ్యంగా బెంగాల్ లో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయింది. దీంతో పాటు ఒడిషాలోని ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. దేశం ద్రుష్టిని ఆకర్షించిన భవానీపూర్...
Latest News
మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు
బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి...
Telangana - తెలంగాణ
గవర్నర్ పై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..ము* కింద అంటూ !
రిపబ్లిక్ డే వేడుకలు గవర్నర్, ప్రభుత్వం మధ్య దుమారం రేపుతున్నాయి. కావాలనే వేడుకలు నిర్వహించడం లేదని తమిళిసై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, దీనికి బిఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : NTR జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 20 దుకాణాలు దగ్ధం
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం సమీపంలోని దుకాణ సముదాయంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 19 దుకాణాలు అగ్నికి ఆహుతి...
వార్తలు
మీ ఫోన్ పోయిందా? ఇలా చెయ్యడం మర్చిపోకండి..
ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లను వాడుతున్నారు.. లావాదీవీల నుంచి పర్సనల్ డేటాను ఫోన్లో స్టోర్ చేస్తున్నారు.అలాంటి విలువైన ఫోన్ పొగొట్టుకుంటే.. మీ డేటా రిస్క్లో పడినట్టే.. మనలో చాలా మంది...
ఆరోగ్యం
రోగాలను దూరం చేసే క్యాబేజీ.. ఎలా అంటే..?
సాధారణంగా క్యాబేజీ అంటే భయపడే వారి సంఖ్య చాలా ఎక్కువ.. ఎందుకంటే క్యాబేజీని తినడానికి చాలామంది ఆసక్తి చూపరు. పైగా ఇది ఉడికేటప్పుడు ఒక రకమైన కు దుర్వాసన వస్తుంది . కాబట్టి...