TMC

బెంగాల్ అసెంబ్లీలో కొట్లాట… త్రుణమూల్, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ

బెంగాల్ అసెంబ్లీ అట్టుడికింది. బీర్భూమ్ ఘటనపై రగడ జరిగింది. త్రుణమూల్, బీజేపీ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. బెంగాల్ లో ఇటీవల జరిగి బీర్భూమ్ ఘటనపై చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ సమయంలోనే ఇరు పార్టీల మధ్య ఘర్షన తలెత్తింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైనా బెంగాల్ లో శాంతి భద్రతల గురించి...

పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ హత్యాకాండలో 21 మందిపై కేసులు నమోదు చేసిన సీబీఐ

పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ అల్లర్లు, హత్యాకాండపై సీబీఐ విచారణ చేపట్టింది. బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాల కారణంగో ఓ గ్రూప్ మరో గ్రూప్ ఇళ్లపై దాడి చేసింది. మార్చి 21న జరిగిన ఈ ఘటనలో 10 ఇళ్లకు నిప్పు పెట్టారు. మహిళలు మరియు పిల్లలతో సహా ఎనిమిది మందిని...

లోక్ సభలో బోరున ఏడ్చేసిన మహిళ ఎంపీ.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్

పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ లో జరిగిన హత్యాకాండపై జీరో అవర్ నోటీస్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రూపా గంగూలి. ఈ హత్యాకాండపై పార్లమెంట్ లో ప్రస్తావించారు ఆమె. భీర్భూమ్ ఘటనపై బీజేపీ ఎంపీ త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఒకింత భావొోద్వేగానికి గురై బోరున ఏడ్చేశారు. కేవలం 8 మందే మరణించారని చనిపోయారని అక్కడ...

మమతా బెనర్జీ పిచ్చి వ్యాఖ్యలపై స్పందించడం సరికాదు: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి

త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంపై దీదీ విమర్శలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని... కాంగ్రెస్ పార్టీ విశ్వనీయత కోల్పోయిందని.. కాంగ్రెస్ పార్టీపై ఆధారపడలేం అని ఆమె...

2024 ఎన్నికల్లో బీజేపీని తొలగించాలి… బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పిలుపు

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని గద్దె దించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన జయ్ ప్రకాష్ మజుందార్ దీదీ సమక్షంలో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ అల్లర్లు,...

టీఎంసీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి…!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. టాటా మెమోరియల్ సెంటర్ నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే... ఈ నోటిఫికేషన్ ద్వారా 175 ఉద్యోగ...

త్రుణమూల్ కాంగ్రెస్ కీలక నేత ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ కు కరోనా పాజిటివ్..

గత రెండున్నరేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచ దేశాలను చుట్టు ముట్టింది. ఆల్ఫా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లతో ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి దేశాన్ని కరోనా భయపెడుతోంది. వరసగా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు వైరస్ బారిన పడుతున్నారు. తెలంగాణలో...

కోల్ కతా కార్పోరేషన్ ఎన్నికల్లో త్రుణమూల్ హవా… ప్రతిపక్షాలకు షాక్.

కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రతిపక్షాలకు చెప్పుకోదగిన వార్డులను కూడా కైవసం చేసుకోలేకపోయాయి. మొత్తం 144 స్థానాలు ఉన్న కలకత్త మున్సిపల్ కార్పోరేషన్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ 134 స్థానాలను ఏకపక్షంగా గెలుపొందింది. ముఖ్యంగా పోటీ ఇస్తుందనుకున్న బీజేపీ చతికిలపడింది. కేవలం మూడు స్థానాలు మాత్రమే...

కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు షురూ… లీడింగ్ లో త్రుణమూల్…

దేశ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న ఎన్నికల్లో కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ఒకటి. ముఖ్యంగా అధికారి త్రుణమూల్ కాంగ్రెస్.. ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. రెండు పోలింగ్ స్టేషన్ల వద్ద బాంబులతో ఇరు పార్టీల కార్యకర్తలు...

గుజారాతీ గోవా రావొద్దని మేం అనాలా?: మమతా బెనర్జీ

గుజరాత్‌కు చెందిన వ్యక్తి దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు? కానీ, బెంగాలీ ఎందుకు వెళ్లకూడదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో ఆమె ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఉత్తర గోవాలోని అస్సోంనొరాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించారు. నన్ను బెంగాలీ అని...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....