TMC
భారతదేశం
మమతా బెనర్జీ పిచ్చి వ్యాఖ్యలపై స్పందించడం సరికాదు: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి
త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంపై దీదీ విమర్శలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని... కాంగ్రెస్ పార్టీ విశ్వనీయత కోల్పోయిందని.. కాంగ్రెస్ పార్టీపై ఆధారపడలేం అని ఆమె...
భారతదేశం
2024 ఎన్నికల్లో బీజేపీని తొలగించాలి… బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పిలుపు
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని గద్దె దించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన జయ్ ప్రకాష్ మజుందార్ దీదీ సమక్షంలో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ అల్లర్లు,...
నోటిఫికేషన్స్
టీఎంసీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి…!
మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. టాటా మెమోరియల్ సెంటర్ నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే...
ఈ నోటిఫికేషన్ ద్వారా 175 ఉద్యోగ...
corona
త్రుణమూల్ కాంగ్రెస్ కీలక నేత ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ కు కరోనా పాజిటివ్..
గత రెండున్నరేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచ దేశాలను చుట్టు ముట్టింది. ఆల్ఫా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లతో ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి దేశాన్ని కరోనా భయపెడుతోంది. వరసగా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు వైరస్ బారిన పడుతున్నారు.
తెలంగాణలో...
భారతదేశం
కోల్ కతా కార్పోరేషన్ ఎన్నికల్లో త్రుణమూల్ హవా… ప్రతిపక్షాలకు షాక్.
కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రతిపక్షాలకు చెప్పుకోదగిన వార్డులను కూడా కైవసం చేసుకోలేకపోయాయి. మొత్తం 144 స్థానాలు ఉన్న కలకత్త మున్సిపల్ కార్పోరేషన్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ 134 స్థానాలను ఏకపక్షంగా గెలుపొందింది. ముఖ్యంగా పోటీ ఇస్తుందనుకున్న బీజేపీ చతికిలపడింది. కేవలం మూడు స్థానాలు మాత్రమే...
భారతదేశం
కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు షురూ… లీడింగ్ లో త్రుణమూల్…
దేశ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న ఎన్నికల్లో కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ఒకటి. ముఖ్యంగా అధికారి త్రుణమూల్ కాంగ్రెస్.. ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. రెండు పోలింగ్ స్టేషన్ల వద్ద బాంబులతో ఇరు పార్టీల కార్యకర్తలు...
భారతదేశం
గుజారాతీ గోవా రావొద్దని మేం అనాలా?: మమతా బెనర్జీ
గుజరాత్కు చెందిన వ్యక్తి దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు? కానీ, బెంగాలీ ఎందుకు వెళ్లకూడదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో ఆమె ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఉత్తర గోవాలోని అస్సోంనొరాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించారు.
నన్ను బెంగాలీ అని...
భారతదేశం
కాంగ్రెస్ పై ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్.. ఆ పార్టీ లేకున్నా కూటమి ఉంటుందన్న పీకే
కాంగ్రెస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఇంతకుముందు కూడా ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా కాంగ్రెస్ లేకున్నా కూటమి ఉంటుందని వ్యాఖ్యలు చేశారు పీకే. దేశంలో బీజేపీకి వ్యతిరేఖ ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్ లేకున్నా ఏర్పాటు చేయవచ్చని అలన్నారు. 1984 తర్వాత కాంగ్రెస్...
భారతదేశం
కాంగ్రెస్ అమర్థంగా ఉంది… ఇప్పుడు మాదే అసలు కాంగ్రెస్…
కాంగ్రెస్ పార్టీని కాదని విపక్షాలకు సారథ్యం వహించేందుకు త్రుణమూల్ కాంగ్రెస్ పావులు కుదపుతోంది. తాజాగా తన అధికార పత్రిక ’జాగో బంగ్లా‘ లో ఇదే విషయాన్ని బయటపెట్టింది. దేశంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ యుద్దంలో అలసిపోయి గ్రాండ్ ఓల్డ్ పార్టీగా మారిందని తన అధికార పత్రికలో విమర్శించింది త్రుణమూల్ కాంగ్రెస్. ’’కేంద్రంలో...
భారతదేశం
గోవా లో టీఎంసీ పాగా కు కీలక అడుగు
మమతా బెనర్జీ నేతృత్వం లో ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ని దేశ వ్యాప్తం గా విస్తరించడానికి అనేక ఎత్తుగడ లు వేస్తుంది. అందులో భాగం గా త్వరలో గోవా రాష్ట్రం లో జరగబోయే ఎన్నికల్లో భాగం గా గోవా లో పాగ వేయడానికి కీలక అడుగు వేసింది. గోవా లో ఉన్న మహారాష్ట్ర...
Latest News
ఏపీ సర్పంచ్ లకు బిగ్ షాక్..ఆ బాధ్యతలు తొలగింపు !
ఏపీలోని సర్పంచ్ లకు మరో షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. గ్రామ సచివాలయాలను పంచాయతీల పరిధిలో చేర్చి, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులపై తమకు అధికారాలు కల్పించాలన్న...
Telangana - తెలంగాణ
Telangana : రాష్ట్రంలో నేటి నుంచే టీచర్ల పదోన్నతులు, బదిలీలు
రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలతో పాటు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి అర్హులైన వారి జాబితా నేడు వెలువడనుంది. ఉపాధ్యాయ దంపతులను ఒకే చోటుకు బదిలీ...
Telangana - తెలంగాణ
రథసప్తమి స్పెషల్.. ఆ పుణ్యక్షేత్రాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. రథసప్తమి సందర్భంగా ఈ నెల 28న రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని ఆర్టీసీ...
Telangana - తెలంగాణ
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసన సెగ.. సభ మధ్యలోనే !
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి రాంపల్లిలో నిరసన సెగ తగిలింది. సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ ఉండగానే ఓ నాయకుడు అడ్డుకున్నాడు. దీంతో మల్లారెడ్డి తన స్పీచ్ ను ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మంత్రి...
వార్తలు
పవన్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..వాడు వాడి చెమట కంపు అంటూ !
శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో...