Uttam Kumar Reddy
Telangana - తెలంగాణ
కోదాడ పోరు హోరాహోరీ..ఆధిక్యం మారిందా!
ఏపీకి బోర్డర్లో ఉంటూ...కాస్త ఏపీ తరహా రాజకీయం కనిపించే నియోజకవర్గం కోదాడ. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి సమానమైన బలం ఉంది.. కరెక్టుగా ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు బోర్డర్ లో ఉంటుంది. ఇక ఈ నియోజకవర్గంలో మొదట నుంచి కాంగ్రెస్-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు...
Telangana - తెలంగాణ
ఈ నెలలో అసెంబ్లీ రద్దు.. త్వరలోనే రాష్ట్రపతి పాలన : ఉత్తమ్ కుమార్
ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాబోతుందంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. తాను కోదాడ నుంచి 50 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీలో ఒక్క ఓటు...
Telangana - తెలంగాణ
50 వేల మెజారిటీ పక్కా..ఉత్తమ్ కాన్ఫిడెన్స్ ఏంటి?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాస్త గడ్డు పరిస్తితి ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. సంస్థాగతంగా బలం ఉన్నా సరే..సొంత పోరుతో ఇబ్బందులు పడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ రచ్చ వల్ల..అటు బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. అయితే పార్టీని ఎలాగోలా గాడిలో పెట్టాలని చెప్పి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి కూడా రెడీ అవుతున్నారు....
Telangana - తెలంగాణ
ఉత్తమ్ ఫ్యామిలీనే టార్గెట్ చేశారా? పార్టీ మార్పుపై క్లారిటీ?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన కరుడు కట్టిన కాంగ్రెస్ వాది. కానీ ఈయనే పార్టీ మారతరనే ప్రచారం జరగడం కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ రేపింది. మిలటరీ నుంచి ఉద్యోగానికి రాజీనామా చేసి అభిమానంతో కాంగ్రెస్ లో చేరి..1994 ఎన్నికల నుంచి రాజకీయాలు చేస్తున్నారు....
భారతదేశం
సింగరేణి వేలంపై పార్లమెంట్లో చర్చ.. కేంద్రమంత్రి ఏమన్నారంటే..?
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. అయితే.. పార్లమెంట్ సమావేశాల్లో సింగరేణి కోల్ మైన్స్ వేలంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. లోక్ సభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కల్యాణ్ గని, కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణిపల్లి కోల్ బ్లాక్స్ వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు....
Telangana - తెలంగాణ
వెంకట్ రెడ్డి ఆడియో వ్యవహారంపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో వ్యవహారం పై స్పందించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మునుగోడు ఉపఎన్నిక వేల, మరోవైపు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఇలాంటి కాంట్రవర్సీ విషయాలపై తాను ఇప్పుడే స్పందించబోనని స్పష్టం చేశారు.
తనది నల్గొండ జిల్లా అయినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కోమటిరెడ్డి...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్లో కోవర్టుల కలకలం.. రేవంతా? ఉత్తమా?
కోవర్టు అనే మాట కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ..సొంత పార్టీనే డ్యామేజ్ చేస్తూ..ఇతర పార్టీలతో రహస్య ఒప్పందాలు కుదురుచుకుని కోవర్టు రాజకీయం చేసే నేతలు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎక్కువగానే ఉన్నారు. వారి వల్లే పార్టీ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. కాంగ్రెస్లో...
Telangana - తెలంగాణ
కేసీఆర్ అర్థంలేకుండా మాట్లాడుతున్నారు : ఉత్తమ్ కుమార్
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల వెనుక కుట్ర కోణం ఉండొచ్చని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. 'క్లౌడ్ బరస్ట్' వల్లే ఇంతటి భారీ వర్షపాతం నమోదై ఉండొచ్చని కేసీఆర్ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. "తెలంగాణలో వర్షాలు, వరదలకు...
Telangana - తెలంగాణ
గులాబీ పార్టీకి ఉత్తమ్ ఫ్యామిలీ చెక్?
గత ఎన్నికల్లో బడా బడా నేతలకు టీఆర్ఎస్ పార్టీ చెక్ పెట్టిన విషయం తెలిసిందే..కేసీఆర్ తన పదునైన వ్యూహాలతో కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులని ఓడించారు. పెద్దగా ఓటమి ఎరగని నేతలు సైతం దారుణంగా ఓడిపోయారు. ఊహించని విధంగా జానారెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, గీతారెడ్డి, దామోదర్ రెడ్డి, షబ్బీర్ అలీ ఇలా...
Telangana - తెలంగాణ
గులాబీ పార్టీకి ఉత్తమ్ ఫ్యామిలీ చెక్?
గత ఎన్నికల్లో బడా బడా నేతలకు టీఆర్ఎస్ పార్టీ చెక్ పెట్టిన విషయం తెలిసిందే..కేసీఆర్ తన పదునైన వ్యూహాలతో కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులని ఓడించారు. పెద్దగా ఓటమి ఎరగని నేతలు సైతం దారుణంగా ఓడిపోయారు. ఊహించని విధంగా జానారెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, గీతారెడ్డి, దామోదర్ రెడ్డి, షబ్బీర్ అలీ ఇలా ఇలా బడా నేతలు ఓడిపోయారు. కానీ...
Latest News
BREAKING : సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీరే
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఘనంగా...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓటర్ల మనసు గెలుచుకుంది. ఆ పార్టీ హామీలను నమ్మి రాష్ట్ర ఓటర్లు ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు కానున్న...
Telangana - తెలంగాణ
ఇదేందయ్యా ఇది చికెనేమో అగ్గువ.. గుడ్డు మాత్రం పిరం
తెలంగాణ వాసుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ మాంసం రేట్లు చూస్తేనేమో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సరే అని కోడిగుడ్లతో సరిపెట్టుకుందామనుకున్నా వాటి రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మార్కెట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తుపాను సహాయ చర్యలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
మిగ్జాం తుపాను ఏపీలో బీభత్సం సృష్టించింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిముంచింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం...