vinayaka chavithi

వినాయక చవితి 2023 : వినాయకుడికి ఇష్టమైన మోదకాలు.. తింటే ఎన్నో లాభాలు తెలుసా..?

వినాయక చవితి అంటే.. కేవలం పూజ మీద మాత్రమే కాదు..మన ఫోకస్‌ నైవైద్యం మీద కూడా ఉంటుంది కదా..! అమ్మ ఏం వెరైటీస్‌ చేస్తుందా అని చూస్తుంటాం. ఈరోజు చాలా మంది చేసే నైవేద్యాల్లో మోదకాలు కామన్‌గా ఉంటాయి. వినాయకుడి ఇది చాలా ఫేవరట్‌ ఫుడ్ ఐటమ్. ఇది కేవలం టేస్టీగానే కాదండోయ్‌ హెల్తీ...

మీ స్నేహితులకి, కుటుంబ‌ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షల్ని ఇలా తెలపండి..!

హిందూమతంలో పూజింపబడే అనేక దేవతా మూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలను అన్ని ప్రాంతాల్లోనూ బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వినాయకుడిని శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధలు కూడా పూజిస్తారు. అలానే భారతదేశం వెలుపల చైనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండోనేషియా వంటి దేశాలలో కూడా వినాయకుడిని పూజిస్తారు....

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు చెప్పారు. వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు చెప్పారు. వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు....

వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి.. సెప్టెంబర్‌ 18 OR 19.. ఇదిగో క్లారిటీ

వినాయక చవితి వచ్చేస్తోంది. యావత్ దేశం గణేశ్ చతుర్థి కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఏర్పాట్లు మొదలయ్యాయి. కొంతమంది మండపాల తయారీ, విగ్రహాలకు ఆర్డర్ ఇవ్వడం షురూ చేశారు. ఇక చందాల సేకరణ ఎప్పుడో మొదలైంది. అయితే వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకోవాలని ఏర్పడిన సందిగ్ధతపై తెలంగాణ విద్వత్సభ క్లారిటీ...

విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు – సీఎం జగన్

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ చాలా ఘనంగా జరుగుతోంది. అయితే.. వినాయక చవితి నేపథ్యంలో.. ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. శుభాకాంక్షలు చెప్పారు. విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడని తెలిపారు సీఎం జగన్‌. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లని ఆశీస్సులతో...

వినాయక చవితి ఉత్సవాలను కూడా బిజెపి రాజకీయాలకు వాడుకుంటుంది – మంత్రి చెల్లుబోయిన

రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలకు ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను కూడా బిజెపి రాజకీయాలకు వాడుకుంటుందని మండిపడ్డారు. వినాయక చవితికి ఆంక్షలు విధించామని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తూ విఘ్నాలు కలిగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ రార్షికోత్సవ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నానని...

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ...

వినాయక చవితి 2022: వినాయకచవితి నాడు ఈ పొరపాట్లను మాత్రం చెయ్యకండి..!

వినాయక చవితి నాడు ఏ విఘ్నలూ రాకుండా ఉండాలని వినాయకుడికి హిందువులు పూజిస్తారు. వినాయకుడి పూజ చేసే విధానంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని యదావిధిగా అనుసరిస్తుంటారు. అయితే వినాయక చవితి నాడు ఐశ్వర్యం కలగాలని ఎలాంటి ఆటంకాలు పనుల్లో రాకూడదని పూజ చేసి వినాయకుడికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా ఇస్తూ ఉంటారు.   అలానే...

ఏపీలో బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త

రేపు దేశ వ్యాప్తంగా వినాయక చవిత పండుగ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఏపీలో బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త అందింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. నేగోషియాబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం బ్యాంకులకు సెలవు ఇచ్చారు. ఈ మేరకు సిఎస్ సమీర్...

వినాయక చవితి 2022 : వినాయక చవితి నాడు ఈ శ్లోకాలతో వినాయకుడుని పూజించండి..!

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి నాడు పాలవెల్లి కట్టి పండ్ల తో వివిధ రకాల నైవేద్యాల తో వినాయకుడిని కొలుస్తారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి భాద్రపద శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటూ ఉంటాము. వినాయకుని పుట్టిన రోజే ఈ వినాయక చవితి. మొట్టమొదటి సారి...
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి...
- Advertisement -

నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...

మీ ఉద్యోగం పోతుందేమోన‌ని భ‌యంగా ఉందా ? ఈ 5 మార్గాల్లో ముందే సిద్ధం కండి…!

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా జాబ్ పోతే ఎవరికైనా క‌ష్ట‌మే. అలాగే జాబ్ పోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఒక్క‌సారిగా వ‌చ్చే ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డం కష్ట‌త‌ర‌మ‌వుతుంది. జాబ్ పోతుంద‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు...

ఇండియాలో 13 ఏళ్లకే పోర్న్‌కు బానిసవులతున్న పిల్లలు

ఇండియాలో పోర్న్‌ను బ్యాన్‌ చేశారు.. కానీ చూడాలనుకున్న వాళ్లకు వేరే దారులు ఎలాగూ వెతుక్కుంటున్నారు. పోర్న్‌ చూడటం తప్పేం కాదు. కానీ దానికి ఒక వయసు ఉంటుంది. కంట్రోల్లో ఉండాలి. నిరంతరం అదే...

రేపు దళితబంధు రెండో విడత ప్రారంభం

దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్ధాల రవాణా వాహనాలను అందించనున్నారు....