wuhan

షాకింగ్; వ్యాక్సిన్ కనుక్కున్న చైనా…? ఊహాన్ ప్రజలకు ఇచ్చిందా…?

కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాను తిడుతున్నారు అని కాదు గాని ఆ దేశం ప్రవర్తన మాత్రం ఇప్పుడు నిజంగా ఆందోళన కలిగిస్తుంది అనేది వాస్తవం. చైనా మందు కనుక్కుంది అనేది ప్రపంచ దేశాల ఆరోపణ. ఉంచుకుని కూడా దాచుకుంటుంది ఎవరికి ఇవ్వడం లేదు, భారత్ లో కేసులు పెరిగిన తర్వాత...

తెలంగాణా లో సూపర్ హిట్ ఐన ఐడియా ఏపీ లో అమలు చేయాలని డిమాండ్ !

కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొద్దీ ఎక్కువ అవుతున్న తరుణంలో చాలా కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వం అమలు చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడానికి చైనా దేశం అనుసరించిన విధానాన్ని అనుసరిస్తోంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే చైనా దేశంలో వూహాన్ లో వైరస్ ప్రభావం భయంకరంగా ఉన్న...

ఎంత తిట్టుకున్నా వాళ్ళే స్పూర్తి .. వాళ్ళదే ఆరోగ్య కీర్తి !

చైనా దేశంలో వూహాన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి ప్రమాదకరమైన వైరస్ వల్ల చాలామంది దేశాన్ని పరిపాలించే ప్రధానులు అధ్యక్షులు కూడా బలైపోతున్నారు. ఈ వైరస్ కి మందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం కావటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా దేశాలు లాక్ డౌన్ అమలులోకి...

వూహాన్ నుంచి మరొక బ్రేకింగ్ న్యూస్ !!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా దేశం వూహాన్ నగరం. ఈ ప్రాంతం నుండి పుట్టుకొచ్చిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో 5 లక్షల మందిని బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మొదటిగా వచ్చిన వూహాన్ నగరంలో ఈ వైరస్ చాలా మందిని బలితీసుకుంది. దీంతో పరిస్థితి అదుపు చేయలేక చైనా...

నిజాలు దాచేస్తున్న చైనా .. అడ్డంగా దొరికింది .. సాలిడ్ ప్రూఫ్ తో !

సాధారణంగా ప్రపంచ దేశాలలో ఉండే మీడియా తీరు వేరు, చైనా దేశంలో మీడియా తీరు వేరు. మామూలుగా ప్రపంచ దేశాలలో అయితే ప్రభుత్వాలు చేసే ప్రతి తప్పును మీడియా ఎత్తిచూపుతూ కడిగి పారేస్తుంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా అధ్యక్షుడు ట్రంప్ కి అనేక తలనొప్పులు తీసుకువచ్చింది ప్రతిపక్షాల కంటే మీడియా అని చాలా మంది...

మాస్కులు తొలగించి విజయ సంకేతాలు ఎగురవేస్తున్న వైద్యులు… ఎక్కడంటే!

మాస్కులు తొలగించి విజయ సంకేతాలు ఎగురవేసుకుంటూ వైద్యులు ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్నారు. ఇదంతా ఎక్కడ అని అనుకుంటున్నారా చైనా లోని వూహాన్ లో. ప్రపంచ దేశాలను కరోనా అతలాకుతలం చేస్తున్నప్పటికీ చైనా లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ కరోనా ప్రభావం తగ్గి అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది. చైనా వూహన్ లో...

కరోనాను ముందే పసిగట్టిన వైద్యుడిని బలితీసుకున్న మహమ్మారి

  కరోనా వైరస్‌ లీలలు అన్నీ ఇన్నీకావు. ఈ వైరస్‌ బారినపడి మరణించిన వారిలో కొందరివైతే హృదయవిధారక గాథలు. కాళ్లుచేతులు చచ్చుబడి మంచానికే పరిమితమైన 17 ఏండ్ల కొడుకును అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఓ నిరుపేద తండ్రి కరోనాసోకి ఆస్పత్రి పాలైతే.. ఆ కొడుకు బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్లు ఇచ్చేవారు లేక ఆకలికి అలమటించి అలమటించి...

Shocking: Chinese Doctor warned about Corona Virus last year was arrested and Killed

  The deadly Corona Virus outbreak took nearly a thousand lives and tens of thousands are being infected. This is going to be an epidemic downfall in the history of China and the entire world is on red alert with...

కేవలం 9 రోజుల్లో కరోనా బాధితులకు ప్రత్యేక ఆసుపత్రి నిర్మించిన చైనా.. ఎలాగంటే..?

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు వణికిపోతున్న విషయం తెలిసిందే. ఏ కొద్దిగా జలుబు, నీరసం ఉన్నా.. ‘కరోనా’నేనా అనే అనుమానంతో చూడాల్సి వస్తుంది. చైనా నుంచి వచ్చేవాళ్లను వైద్య పరీక్షలు చేసిన తర్వాతే బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టనిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓవైపు కరోనాకు మందు కనిపెట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు నిర్వహిస్తూనే, మరోవైపు బాధితుల...
- Advertisement -

Latest News

దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్‌

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన...
- Advertisement -

NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

RRR  మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...

అల్లూరి జిల్లాలోవాగుదాటుతూ ముగ్గురు గల్లంతు

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగ్ జాం తుపాను ప్రభావం రాష్ట్రాన్ని ఇంకా వీడటం లేదు. భారీ వర్షాలతో ఆ రాష్ట్ర ప్రజలు అతలాకుతలమైపోతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఏపీలో వరదలు పోటెత్తుతున్నాయి....

ఎన్నికల తర్వాతే డిజిటల్‌ ఇండియా యాక్ట్‌ : రాజీవ్‌ చంద్రశేఖర్‌

పాత ఐటీ చట్టం స్థానంలో డిజిటల్ ఇండియా చట్టం తీసుకువస్తామని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చట్టం ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే రాబోయే...

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం : బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్టారెడ్డి

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. యాసంగి రైతుబందును కాంగ్రెస్ చెప్పిన ప్రకారం విడుదల చేయాలని కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని...