ycp

వైసీపీ పాలనలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది : తులసిరెడ్డి

జగనన్న ఇళ్ల కాలనీలపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందన్నారు. పులివెందుల నియోజకవర్గంలో 18,186 ఇళ్లు మంజూరు కాగా.. 3,289 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయని మండిపడ్డారు. కడప జిల్లాలో 96,368 ఇళ్లు మంజూరు కాగా.. 18,996 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయన్నారు. దళారీల...

రైతుల కళ్లలో ఏరువాక పండుగ కనబడటం లేదు : నిమ్మల

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేడు ఒక సమావేశం లో మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ రైతుల కళ్లలో ఏరువాక పండుగ కనబడటం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. నిరాశ, నిస్పృహ, నిర్వేదం కనిపిస్తున్నాయన్నారు నిమ్మల రామా నాయుడు. ఖరీఫ్ కాలం కు ఏరువాకతో పంటను ప్రారంభించాల్సిన రైతులు.. ధాన్యం అమ్ముకోలేక మిల్లుల దగ్గరే పడిగాపులు...

సంచలనం..పొత్తులో పవన్-నాదెండ్ల సీట్లు ఫిక్స్.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే సీటు ఏదో దాదాపు తేలిపోయింది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేస్తారో పార్టీ వర్గాల నుంచి క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఎక్కడైతే పోటీ చేసి ఓడిపోయారో అక్కడే పోటీ చేసి గెలవాలని పవన్ చూస్తున్నారని, ఈ క్రమంలోనే ఆయన భీమవరం బరిలోనే...

పొత్తులో పవన్ భారీ ట్విస్ట్..అన్నీ ఆ సీట్లే తీసుకుంటున్నారు.!

తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు ఫిక్స్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి బరిలో దిగి వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నాయి. ఇక ఈ రెండు పార్టీలతో బి‌జే‌పి కలిస్తే కలవచ్చు..లేదంటే లేదు. చెప్పలేం. ఇక బి‌జే‌పి కలిసినా కలవకపోయినా టి‌డి‌పి, జనసేన పోయేది ఏమి లేదు. బి‌జే‌పి అంశం...

వైసీపీలో అదిరే ట్విస్ట్..మంత్రికే సీటు లేదంట?

రాజకీయాల్లో నాయకులు కాదు పార్టీ శాశ్వతం అనే నమ్మేవారిలో జగన్ ముందువరుసలో ఉంటారని చెప్పవచ్చు. పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటే..కింది స్థాయి నాయకుడు ఉన్నా సరే గెలుపు సులువే. అందుకే పార్టీ అనేది ముఖ్యం. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పిలోకి జంప్ చేశారు. దీంతో వైసీపీ పని...

జగన్ మైండ్ గేమ్..ఓ రేంజ్‌లో విన్నింగ్ ప్లాన్.!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో నేతకు ఒక్కో వ్యూహం ఉంటుంది..ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి..అందులో కే‌సి‌ఆర్ వ్యూహాలు వేరు..చంద్రబాబు వ్యూహాలు వేరు..జగన్ వ్యూహాలు వేరు..ఇలా ఎవరికి వ్యూహాలు వారికి ఉంటాయి. కానీ ఇక్కడ కొందరి వ్యూహాలు ప్రత్యర్ధులకు అర్ధమైపోతాయి..అవి అంతగా ఎఫెక్ట్ చూపలేవు. అలా అర్ధమయ్యేది చంద్రబాబు వ్యూహాలే. ఇక కే‌సి‌ఆర్...

ఎడిట్ నోట్ : పవన్ ‘పవర్’ పోరు.!

ఏపీలో ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. అందుకు తగ్గట్టుగానే అధికార పార్టీ రాజకీయాలు ఉంటున్నాయి. ముందస్తుకు వెళ్ళేందుకే జగన్ రెడీగా ఉన్నారనే ప్రచారం వస్తుంది. జగన్ భారీ సభలతో ప్రజలతో ఉంటున్నారు..పథకాల పేరిట బటన్ నొక్కడం, అభివృధ్ది పనులకు శ్రీకారం చుట్టడం చేస్తున్నారు. అయితే ముందస్తు...

పోలవరం నిర్మాణంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు…

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం చంద్రబాబుకు అంతగా నచ్చడం లేదు, ఎందుకంటే ఏపీలో పేద ప్రజలు సంక్షేమమా పధకాలను అందుకుంటూ శుభిక్షముగా ఉండడం బాబుకు నచ్చడం లేదని అధికార పార్టీనేతలు అంటున్నారు. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణం గురించి ప్రభుత్వం పై తనదైన శైలిలో విమర్శలు చేశాడు. చంద్రబాబు...

జగన్ బిగ్ డెసిషన్..పవన్ కోసం బలమైన ప్రత్యర్ధి.!

రాజకీయ పరంగా వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్ధులకు చెక్ పెట్టే విషయంలో జగన్ రూటే వేరు అని చెప్పాలి. రాజకీయాల్లో ఎవరి వ్యూహామని అర్ధమవుతుంది. కానీ జగన్ వ్యూహం అర్ధం కావడం కష్టం..అది అర్ధమయ్యే లోపు అంతా అయిపోతుంది. ఆ స్థాయిలో జగన్ వ్యూహాలు ఉంటాయి. ఇక ఈ సారి కూడా గెలిచి అధికారం...

బాబుని వణికిస్తున్న కుప్పం..జగన్ దెబ్బకు ఏం చేశారంటే?

కుప్పం..చంద్రబాబు కంచుకోట...వరుసగా 1989 నుంచి గెలుస్తూ వస్తున్నారు. ప్రతిసారి మంచి మెజారిటీనే వస్తుంది..కానీ 2019 ఎన్నికల్లోనే సీన్ రివర్స్ అయింది. మెజారిటీ తగ్గింది. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రబాబుని ఓడించడమే లక్ష్యంగా పనిమొదలుపెట్టింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంచార్జ్ భరత్ కుప్పంపై ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ఇంతకాలం అక్కడ బాబుకు...
- Advertisement -

Latest News

క్రేజీ బ్రేకింగ్ న్యూస్: “మెగా ప్రిన్స్” వరుణ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ లాక్… !

https://twitter.com/IAmVarunTej/status/1666408271354400769?s=20 మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్ మంచి మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్ లో డెవలప్ అయ్యే పనిలో ఉన్నాడు. తాజాగా...
- Advertisement -

వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల విద్యారంగం నాశనం అవుతుంది – చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగం నాశనమైందని అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో యూనివర్సిటీల్లో ర్యాంకింగ్స్ పడిపోవడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర...

WTC ఫైనల్ 2023 : ప్రమాదకర వార్నర్ ను పెవిలియన్ కు పంపిన శార్దూల్ ఠాకూర్… !

ఈ రోజు నుండి ప్రారంభం అయిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 లో ఇండియా మరియు ఆస్ట్రేలియాల తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్...

ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముందస్తు ఎన్నికల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా ఢిల్లీలో...

ముందస్తుపై జగన్ క్లారిటీ..బాబుకు దిమ్మతిరిగే దెబ్బ.!

ఏపీలో ఎప్పటినుంచో ముందస్తు ఎన్నికలపై చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చర్చ తీసుకొచ్చింది టి‌డి‌పి అధినేత చంద్రబాబు..గతేడాది నుంచి ఆయన..జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు...