వార్తలు
ఉద్యోగులకు శుభవార్త… జీతాలు పెంపు…!
ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2021లో భారతీయ కంపెనీలు ఉద్యోగుల జీతాలను ఏకంగా 7.7 శాతం మేర పెంచనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మనcc లో ఎక్కువగా జీతాలని పెంచడం విశేషం అనే చెప్పాలి. సగటున 7.7 శాతం పెంచనున్నట్టు సర్వే లో తేలింది. అలానే పనితీరు మెరుగ్గా ఉన్న వారి...
వార్తలు
మరో సారి పెరగనున్న బస్సు ఛార్జీలు.. వివరాలు ఇవే…!
బస్సు ప్రయాణం చేసే వారికి బ్యాడ్ న్యూస్. తెలంగాణలో మరో సారి బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. దీనితో ప్రయాణికులకు మరెంత కష్టం అవుతుంది. ఛార్జీల పెరుగదలకు ఆర్టీసీ రెడీ అవ్వగా.... ఎంత పెంచాలన్న అంశం కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా కరోనాకి ముందు ఓసారి భారీగా ఆర్టీసీ ఛార్జీలు...
వార్తలు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్..!
కరోనా మహమ్మారి కారణంగా రైళ్లని నిలిపివేసిన సంగతి తెలిసినదే. అయితే కరోనా తగ్గుముఖం పట్టడం తో క్రమంగా క్రమంగా తన సర్వీసుల్లో మార్పులు చేయడం, అదనపు సర్వీసులు కల్పించడం వంటివి చేస్తోంది రైల్వే శాఖ. తాజాగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు-కాచిగూడ-గుంటూరు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును ఏప్రిల్ 1 నుంచి పట్టాలు ఎక్కించనున్నారు.
దీనితో...
వార్తలు
పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా…? తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే బ్యాంకులు ఇవే..!
మీరు బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా...? అయితే తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే బ్యాంకుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడే దీని కోసం తెలుసుకుని రుణాన్ని పొందండి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే... లోన్ తీసుకోవాలి అని అనుకుంటే ఏ బ్యాంక్ అయితే తక్కువ వడ్డీ రేటుకు రుణం...
వార్తలు
పీఎం కిసాన్ స్కీమ్ లో చేరితే రూ.6 వేలుతో పాటు మరెన్నో బెనిఫిట్స్…!
రైతుల కోసం కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. అయితే ఈ స్కీమ్లో చేరితే రూ.6 వేలుతో పాటు మరెన్నో బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే... రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తీసుకు వచ్చారు. ఈ డబ్బులు ఒకేసారి...
వార్తలు
‘సిప్’.. ద బెస్ట్ ప్లాన్
రిటైర్మెంట్కు ఈపీఎఫ్, ఎన్పీఎస్, పీపీఎఫ్ ఇవన్ని సాధనాలే. పెట్టుబడులకు అవకాశం ఉన్నది ఎన్పీఎస్ ఒక్కటే. రటైర్మెంటుకు సమయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టవచ్చు, దీనివల్ల భారీలాభాలు ఆర్జించే అవకావాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎస్బీఐ నూతన ఫండ్
రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ప్రత్యేకంగా ఎస్బీఐ ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఎన్ఆర్బీఎఫ్ ఓపెన్ ఎండెడ్...
వార్తలు
గత 6 నెలల్లో ఆధార్ను ఎక్కడెక్కడ ఉపయోగించారో ఇలా సులభంగా తెలుసుకోండి..!
ఆధార్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయింది. దాంతో మనకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు.. ఇంకా అనేక అవసరాలకు ఆధార్ ఉపయోగపడుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తమ మొబైల్ నంబర్ను ఆధార్కు కచ్చితంగా లింక్ చేసుకుని ఉండాలి. అలా...
వార్తలు
గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ సూపర్ ఆఫర్స్ ని చూడండి…!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి అనేక రకాల ఆఫర్స్ ని తీసుకు వస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో సూపర్ ఆఫర్ ని తీసుకు రావడం జరిగింది. బంగారం పై లోన్ తీసుకునే వారికి ఎస్బీఐ అదిరిపోయే బెనిఫిట్స్ ని కలిపిస్తోంది. గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకి ఇది...
వార్తలు
వాటే స్కీమ్: రూ.10 వేలతో చేతికి రూ.16 లక్షలు…!
మీ దగ్గర ఉన్న డబ్బుని ఎందులోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారా...? ఆయితే మీకు ఇది గుడ్ న్యూస్. పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్ లో డిపాజిట్ చేసుకుని లాభం కూడా పొందొచ్చు. ఇందులో చాల ఆప్షన్లు అందుబాటు లో ఉంటాయి కూడా. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తి వివరాలని ఇప్పుడే...
వార్తలు
రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్…!
రుణ గ్రహీతలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా ఈ బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో బ్యాంక్ రుణ గ్రహీతలకు కాస్త ఊరట కలుగనుంది. అంతే కాదు వాళ్లకి ఈఎంఐ భారం తగ్గనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.... ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ...
Latest News
కొత్త మోడల్ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 225 కి.మీ వరకు..!
ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సామాన్యుడు తన బైక్ను బయటకు తీయాలంటే వందసార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. బైక్ వద్దు.. బస్సుకు పోతే...