సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మనే కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన్నెం నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్ గానే కొనసాగుతారని పేర్కొంది. తనను అకారణంగా సెలవుపై పంపడగం రాజ్యాంగవిరుద్దమని పేర్కొంటూ… అలోక్ వర్మ కేసు వేసిన విషయం తెలిసిందే. కేసు విచారణకు రాకముందే కేంద్ర తోక ముడచడంపై సర్వత్రా చర్చనీయాంశంమైంది. సీబీఐ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రధాని వ్యవహరించడం విడ్డూరంగ ఉందంటూ దేశ వ్యాప్తంగా చర్చకొనసాగుతోంది.
వర్మ దెబ్బతో తోక ముడిచిన కేంద్రం
-
Read more RELATEDRecommended to you
‘వారికి ఇప్పటికీ శ్రీకృష్ణుడే రథసారథి’.. గౌతమ్ గంభీర్ పోస్ట్ వైరల్
ఐపీఎల్ 2024 ట్రోఫీని కోల్కతా నైట్రైడర్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ...
మాటలకందని విషాదం.. పాపువా న్యూగినీలో 2,000కు చేరిన మృతుల సంఖ్య
పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది....
దశాబ్ధి వేడుకలకు సోనియాను ఆహ్వానించేందుకు.. నేడు దిల్లీకి సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ దిల్లీ, కేరళ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మొదట...