రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కలవనున్నారు. వ్యవసాయ సంస్కరణలపై రూపొందించిన నివేదికను రాష్ట్రపతికి అందించనున్నారు. సాయంత్ర 5గంటలకు ఈ భేటీ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీని కలవనున్నట్లు సమాచారం.
రాష్ట్రపతితో గవర్నర్ భేటీ!
-
Previous article
Read more RELATEDRecommended to you
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోలింగ్ నమోదు ఎంత శాతం అయ్యిందంటే ..?
ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 72.44శాతం పోలింగ్ నమోదైందని...
Ganesh -
మూడు రోజుల కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు
సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన...
Ganesh -
ఈవీఎం ధ్వంసం కేసు..ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి...
Ganesh -