ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేగుతోంది. తాజాగా మరో ఐదుగురు సచివాలయ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో తోటి ఉద్యోగులు వణికిపోతున్నారు. కాగా ఇప్పటివరకు ఏపీ సచివాలయంలో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరితో సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్లో ఉంచి, సచివాలయంలోని వివిధ బ్లాకులను శానిటైజ్ చేయిస్తున్నారు.
ఏపీ సచివాలయంలో కరోనా కలకలం..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
AP : రేపు ఎన్డీయే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..వారికి శుభవార్తే !
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీఏ కూటమి రేపు విడుదల...
బిగ్ అలర్ట్.. ఏపీలో ఈ 198 మండలాల్లో వడగాలులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై భానుది ప్రతాపం కొనసాగుతోంది. నిన్ను పలు చోట్ల...
వడదెబ్బకు ఇద్దరు మృతి.. ఇవాళ, రేపు ఎండలు మరింత తీవ్రం
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచి...