బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా సోకింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియా కూడా కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వారిద్దరినీ తరలించారు. ఇద్దరూ జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఇద్దరికీ పరీక్షలు చేసిన వైద్యులు కరోనా సోకినట్లు నిర్దారించారు. జ్యోతిరాదిత్యలో కరోనా లక్షణాలు బయటపడగా ఆయన తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలూ బయటపడలేదు.
జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
Vijay Devarakonda: కత్తినేనే…నెత్తురు నాదే..యుద్దం నాతోనే..అంటూ వచ్చేసిన విజయ్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అదిరిపోయే ప్రకటన చేశాడు. ఇవాళ...
మండిపోయిన ఏప్రిల్.. అత్యంత వేడి నెలగా రికార్డు
గత ఏప్రిల్ నెలలో భూమిపై ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయని ఐరోపా...
నేడు హైదరాబాద్లో జీరో షాడో డే.. మధ్యాహ్నం 12.12 గంటలకు శూన్యనీడ
మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా కూర్చున్నా నిల్చున్నా మన నీడ వెన్నంటే...