భారత్-చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లడక్ లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా సైనికులు సరిహద్దును దాటి మన భూభాగంలోకి ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో 20 మంది భారత జవాన్లు చనిపోయారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే మొదట కల్నల్ సంతోష్తో పాటు మరో ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు చైనా వైపు కూడా దాదాపు 43 మంది చైనా సైనికులు చనిపోయినట్లు సమాచారం. అయితే చైనా మాత్రం మరణాలపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
భారత్-చైనా ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి.!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
దొడ్డు బియ్యం ఎవరూ తినడం లేదు…అందుకే సన్న బియ్యానికే బోనస్ – కోదండ రెడ్డి
కాంగ్రెస్ కిసాన్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొడ్డు...
BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price Today : బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్...
AP: మహిళ కడుపులో 570 రాళ్లు…అరుదైన సర్జరీతో తొలగించిన ASA ఆసుపత్రి
570 stones in woman's stomach: మహిళ కడుపులో రాళ్ల గుట్టలు...