దేశ ప్రజలను కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. కరోనా ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. అధికారులు, నాయకులు, ప్రజలు ఇలా వరుసబెట్టి అందరినీ పలకరిస్తుంది కరోనా. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా ముంబైకి చెందిన బీజేపీ మాజీ ఎంపీ హరిభావ్ జావలె ఈరోజు కరోనాతో మరణించారు. ఈనెల ఆరంభంలో కరోనా బారినపడగా..ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా, వెంటిలేటర్ అమర్చేలోగానే జావలె మరణించారని వైద్యులు తెలిపారు.
కరోనాతో బీజేపీ మాజీ ఎంపీ మృతి..!
-
Read more RELATEDRecommended to you
IPL 2024 : రాణించిన ఫిలిప్ సాల్ట్…ఢిల్లీపై కోల్కతా ఘనవిజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ,కోల్కతా నైట్...
Ganesh -
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేసిన పార్టీ టీడీపీ : చంద్రబాబు
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ తన ఫొటో వేసుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు....
Ganesh -
సీఎం రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలి:కేసిఆర్
సోమవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్డు షోలో కేసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Ganesh -