China

విచిత్రాలన్నీ చైనాలోనేనా.. పురుగుల వర్షం వీడియో వైరల్‌

చైనాలో మరో భయంకరమైన వింత కానొచ్చింది. దేశ రాజధాని బీజింగ్‌లో పురుగుల వర్షం కురిసింది. నిలిచి ఉన్న పలు కార్లతోపాటు రోడ్డుపై వర్షం కురిసింది. దీంతో పాటు పురుగులు కూడా పడ్డాయి. పురుగులు తమపై పడకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు గొడుగులు ఉపయోగించి తమను తాము రక్షించుకున్నారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో...

జనాభాను పెంచేందుకు చైనా తిప్పలు.. వధువుకు సొమ్ము ఇచ్చే సంప్రదాయంపై చర్యలు

మొన్నటివరకూ జనాభాలో ముందున్న చైనాలో జనాభా రేటు ఘోరంగా పడిపోయింది. కరోనా వల్ల ఎంతో మంది చనిపోయారు. తాజాగా జననాలను పెంచేందుకు చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెళ్లి సమయంలో వధువుకు సొమ్ము ముట్టజెప్పే సంప్రదాయాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టింది. చైనాలో వరుడు తన సంపదను వధువు వద్ద ప్రదర్శించడానికి, ఆమెను పెంచినందుకు అత్తింటివారికి...

LeEco S1pro: ఐఫోన్‌ లాంటి ఫోన్‌ను లాంచ్‌ చేసిన చైనా కంపెనీ..!

ఐఫోన్‌ వాడాలాని చాలామంది అనుకుంటారు.. కానీ ఆ కాస్ట్‌ భరించలేక ఆండ్రాయిడ్‌తోనే సరిపెట్టుకుంటారు.. ఐఫోన్‌ అనేది ఒక ఎడిక్షన్‌ లాంటిదే.. ఆపిల్‌ కంపెనీ ప్రొడెక్ట్స్‌ ఏం వాడినా సరే..వాటికి ఎడిక్ట్‌ అయిపోతాం.. ఐఫోన్‌ వాడిన ఎవరూ కూడా మళ్లీ ఆండ్రాయిడ్‌ వాడలేరు. మ్యాక్‌బుక్‌ కూడా అంతే..అందులో ఉన్నంత కంఫర్ట్‌ వారికి వేరే కంపెనీ ప్రొడెక్ట్స్‌లో...

ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా ఒమైక్రాన్ ఉప వేరియంట్లు ఉన్నాయన్న WHO..

పులి నాలుగు అడుగులు వెనక్కు వేసిందంటే.. దాని అర్థం అది భయపడిందని కాదు.. పంజా విసరబోతుంది అంటారు.. కరోనా విషయంలో కూడా అదే జరగబోతున్నట్లు ఉంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కరోనా ఇప్పుడు విజృంభిస్తుంది. కరోనా సమస్య ఇంకా తొలగిపోలేదని మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దేశాలను అలర్ట్ చేసింది. అతి పెద్ద...

వార్నీ..ఏం తెలివిరా నాయనా..భోజనం పెట్టుకొని మరీ..

కరోనా పుట్టిన జన్మ స్థలం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు..ఆ విషయం పై మీడియా కథనాలు కూడా మారు మోగిపోయాయి.. ఇప్పుడు అక్కడే తీవ్రత ఎక్కువగా ఉంది..మృత్యువు గంట మోగిస్తుంది..రోజుకు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి..రోజుకి కొన్ని లక్షల కేసులు బయటపడుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మరణాలైతే లెక్కేలేదు. అయితే అక్కడి...

వేగంగా వ్యాప్తి చెందుతున్న Corona Virus BF.7.. లాక్‌డౌన్‌ తప్పదా..?

కరోనా మళ్లీ వస్తుందా..? లాక్‌డౌన్ తప్పదా..? వారం రోజుల నుంచి మీరు గమినించారో లేదో.. పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వాలు, వైద్యులు అప్రమత్తం అయ్యారు. టెస్టులు పెంచారు. మాస్కులు మళ్లీ పెట్టుకుంటున్నారు. కొత్త వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీయే మీటింగ్‌ పెట్టి మరీ చెప్పారు. పరిస్థితి ఎంత సీరియస్‌గా లేకుంటే..అంత సడన్‌గా మీటింగ్‌ ఏర్పాటు...

చైనాలో నిమ్మకాయలకు భారీగా పెరిగిన డిమాండ్.. కారణం ఏంటో..?

చైనాలో పరిస్థితులు మారుతుంటే మనకు భయం వేస్తుంది.. కరోనా పుట్టినిల్లు చైనా.. మళ్లీ ఇప్పుడు అక్కడ వైరస్‌ విజృంభిస్తుంది. చైనాలో ఒక్కసారిగా నిమ్మకాయలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. అవి ఎక్కడ కనిపించినా.. హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రజలు గుంపులుగా వచ్చి.. భారీగా కొనుక్కొని పట్టుకుపోతున్నారు. నిమ్మరైతులు పండగ చేసుకుంటున్నారు. అసలు నిమ్మకాయలకు ఎందుకు అంత...

చైనాలో కొత్త ట్రెండ్‌.. ‘మౌత్‌ బడ్డీస్’ మళ్లీ ఏం తెస్తార్రా అంటున్న నెటిజన్లు..!!

కరోనా కాలంలో అందరం మాస్క్‌ పెట్టుకోని తిరిగాం.. ఎక్కడి వెళ్లినా మాస్క్‌ మాత్రం వదిలిపెట్టలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతున్నాయి. చైనాలో ఇప్పుడు ‘మౌత్ బడ్డీస్’ పేరుతో అపరిచితుల మూతులపై ముద్దులు పెట్టే ట్రెండ్ ఒకటి నడుస్తుంది. ఈ విషయం తెలిసి ఇప్పుడు జనాలు మళ్లీ తలలు పట్టుకుంటున్నారు. ఓరినాయానా..మీకు ఏం వచ్చిందిరా..? మళ్లీ ఏం...

భారత్‌ భూ – భాగాన్ని చైనా ఆక్రమించింది – అమిత్‌ షా

భారత్‌ భూ - భాగాన్ని చైనా ఆక్రమించిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు. 1962 లో చైనా అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇవాళ పార్లమెంట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీజీ పాలనలో ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించలేకపోయిందని వెల్లడించారు. చైనా రాయ...

Big News : భారత్‌-చైనా సరిహద్దులో మరోసారి ఉద్రికత్త

భారత్, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరిగినట్లు సమాచారం. డిసెంబర్ 9న ఈ ఘటన జరిగింది. తవాంగ్ సమీపంలో ఈ ఘర్షణ జరిగినట్లు.. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మొత్తం 30 మంది జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9 న చైనా దళాలు వాస్తవ నియంత్రణ రేఖపై ముందుకు సాగడానికి ప్రయత్నించాయి....
- Advertisement -

Latest News

భారత్ కు నాలుగో స్వర్ణం… 75 కిలోల కేటగిరీలో లవ్లీనా గోల్డ్‌ పంచ్‌

భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే.. మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ 50...
- Advertisement -

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నద్ధమవుతున్న టీడీపీ

తెలుగుదేశం పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసంలో నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్...

కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్‌.

కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోతుందని ఆరోపించారు. ఉప్పల్, అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌లు దురదృష్టవశాత్తు జాతీయ రహదారుల ద్వారా అమలు చేయబడుతున్నాయని, జీహెచ్‌ఎంసీ భూసేకరణ పూర్తి చేసినా...

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు . నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలను ప్రశ్నించారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. మహిళలకు చీరలే కావాలంటే...

విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుకుంటున్నా : తమన్‌

విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యం లో, ఆంధ్రా యూనివర్సిటీ, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా...