ప్రస్తుతం దేశంలో అన్లాక్ ప్రక్రియ మొదలైంది.. కరోనా కేసులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేవు. తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రులు ఇద్దరు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ మహమ్మారిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. ఎన్నో కఠిన నిబంధనలు పాటించే రాజకీయ నేతలను సెలబ్రిటీలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. తెలంగాణ ఎమ్మెల్యే లను ఆంధ్ర ఎమ్మెల్యేలను సైతం ఈ మహమ్మారి కాటు వేసింది. తాజాగా నేడు ఏపీ లోని మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన కలెక్టరేట్లో ఓ సమావేశానికి హాజరు కాగా.. అదే మీటింగ్లో పాల్గొన్న హోంమంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీకి కరోనా సోకింది, ఇప్పుడు ఈ కొత్త కేసుతో ఆ సంఖ్య నలుగురు ఎమ్మెల్యేలకు చేరింది.
బ్రేకింగ్ : ఏపీలో మరో ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్…!
By anurag s
-
Read more RELATEDRecommended to you
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్మెంట్ చేస్తాం : చంద్రబాబు
ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం...
Ganesh -
IPL 2024 :ముంబై బ్యాటర్ల విఫలం.. లక్నోకి స్వల్ప టార్గెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై...
Ganesh -
కూటమి మానిఫెస్టో అరచేతిలో వైకుంఠం చూపించింది పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై పేర్ని నాని సైటైర్లు...
Ganesh -