అమరావతి: విశాఖ ఎయిర్పోర్టులో ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడిపై సీఎం చంద్రబాబు ఆలస్యంగా స్పందించారు. తనపై నెపం మోపడం వల్లే జగన్ను పరామర్శించడానికి ఫోన్ చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎయిర్పోర్టులో జరిగిన దాడితో ఏపీ ప్రభుత్వానికి ఏమిటీ సంబంధమని ప్రశ్నించారు. గవర్నర్ డీజీపీకి ఫోన్ చేస్తారని, బీజేపీ నన్ను ఏ-వన్ అంటుందని ఆరోపించారు. దాడి చేస్తే జగన్పై సానుభూతి వస్తుందని భావించానని నిందితుడే చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. బై ఎలక్షన్ వచ్చుంటే వైసీపీ ఎంపీ స్థానాలన్నీ టీడీపీ కైవసం చేసుకునేదని జోస్యం చెప్పారు.
అందుకే జగన్కు ఫోన్ చేయలేదు: చంద్రబాబు
By Anil Kumar
-
Next article
Read more RELATEDRecommended to you
మరికొన్ని గంటల్లో పోలింగ్.. ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు ఫోన్
మరికొన్ని గంటల్లో పోలింగ్ మొదలు కానున్న వేళ ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు...
Ganesh -
ఈ సారి కాంగ్రెస్ పార్టీకి యువరాజు వయసు కన్నా తక్కువ సీట్లే : మోడీ
పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొ న్న ప్రధాని నరేంద్ర...
Ganesh -
ప్రధాని రేసులో ఉన్నారా.. కేజ్రివాల్ రియాక్షన్ ఇదే!
లోక్సభ ఎన్నిక ల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని...
Ganesh -