తిరుపతి: మోడీ, కేసీఆర్కు జగన్, పవన్ ఏజెంట్లు అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన రఘువీరా రెడ్డి.. జగన్, పవన్పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఏ పార్టీకి మద్దతిస్తారో జగన్, పవన్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకే పోటీ చేయలేనివారు.. పార్లమెంట్కు పోటీ చేస్తారా? అని పవన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీకి మాత్రం పోటీ చేయడం ఎందుకు? అని అన్నారు. డిసెంబర్ 15 తర్వాత ఏపీలో పొత్తులపై నిర్ణయం ఉండొచ్చు అన్నారు. రాహుల్ ప్రధాని కావాలని ఏపీలో 72% మంది కోరుకుంటున్నారని అన్నారు.
జగన్, పవన్ మోడీ ఏజెంట్లు: రఘువీరారెడ్డి
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
లోక్ సభ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ
లోక్ సభ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల...
Ganesh -
ఆ బిల్లులను తక్షణమే నిలుపుదల చేయాలి : చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు...
Ganesh -
ప్రమాణ స్వీకారం తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం : బొత్స సత్యనారాయణ
రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ...
Ganesh -