పోలియో సోకిన ఓ బాలుడికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రామగుండానికి చెందిన శివసాయి అనే బాలుడికి పోలియో సోకింది. దీంతో బాలుడు కుర్చీకే పరిమితమయ్యాడు. నడవకలేకపోతున్నాడు. వాళ్ల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చికిత్స చేయించలేకపోవడంతో.. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ద్వారా బాలుడి పేరెంట్స్ కేటీఆర్ను కలిశారు. దీంతో బాలుడికి అవసరమైన ట్రీట్మెంట్ ఖర్చును తానే భరిస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. దీంతో సికింద్రాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రిలో బాలుడికి శుక్రవారం పరీక్షలు జరిపారు. వచ్చే నెలలో శస్త్రచికిత్స చేసి బాలుడు నడిచేలా చేస్తామని డాక్టర్లు తెలిపారు.
పోలియో సోకిన బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
By Anil Kumar
-
Read more RELATEDRecommended to you
21 ఏళ్ల వయసులో వ్యాపారం చేస్తూ పది కోట్లు సంపాదించిన మహిళ
చార్లీ డే, 35 ఏళ్ల బ్రిటీష్ మహిళ, ఫేస్బుక్ పేజీని సృష్టించడం...
పెళ్లితో తలకిందులైన జీవితం.. వదిలేసి వ్యాపారం చేసింది.. సీన్ కట్ చేస్తే నెలకు 10లక్షల సంపాదన
చాలా మంది పెళ్లితో జీవితం అయిపోయింది.. మనం ఏదీ సాధించాలన్నా పెళ్లికి...
ప్లాస్టిక్ వ్యర్థాలతో స్టైలిష్ బట్టలు.. ఇండియాలో వినూత్న ఐడియాతో మొదలైన స్టార్ట్ప్లు ఇవే
ఒక ఉత్పత్తి బయటకు రావాడానికి ఎన్నో రకాల పదార్థాలను వాడాల్సి ఉంటుంది....