నగరంలో చేపట్టనున్న మారథన్ రన్ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం నాలుగున్నర నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పలు ప్రాంతాల్లో రన్ ఉంటుందన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, వివిధ ప్రాంతాలన్నింటిని కలిసి మొత్తం 42 కిలోమీటర్లమేర ఈ రన్ ఉంటుంది. దాదాపు 20 వేల మంది పాల్గొంటారని అధికారులు, నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
Previous article
Read more RELATEDRecommended to you
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్మెంట్ చేస్తాం : చంద్రబాబు
ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం...
Ganesh -
IPL 2024 :ముంబై బ్యాటర్ల విఫలం.. లక్నోకి స్వల్ప టార్గెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై...
Ganesh -
కూటమి మానిఫెస్టో అరచేతిలో వైకుంఠం చూపించింది పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై పేర్ని నాని సైటైర్లు...
Ganesh -