ఆసియాలోనే అత్యంత విశ్వసనీయ సంస్థగా సింగరేణికి మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. దీంతో ఆదివారం సాయంత్రం బ్యాంకాక్ లో జరగనున్న కార్యక్రమంలో సింగరేణి ఎండీ ఈ అవార్డును అందుకోనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. కష్టజీవుల కష్ట ఫలితం అంతర్జాతీయ స్థాయిలో సింగరేణికి అవార్డు లభించడానికి ప్రధాన కారణం అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు అభినందనలు తెలుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సింగరేణికి మరో అంతర్జాతీయ అవార్డు
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
తండ్రి అడుగుజాడల్లో.. ప్రజల సేవకై సిద్దమైన యువ నాయకుడు
ఇంజినీరింగ్ చదివి, తరువాత లా పట్టా పొంది.. ఎన్నో ఉద్యోగాలను కాదనుకొని,...
ఏప్రిల్లో తిరుమల శ్రీవారికి భారీగా సమకూరిన హుండీ ఆదాయం.. ఏకంగా వంద కోట్లు పైనే
తిరుమల శ్రీవారి ఆలయంలో మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి.....
వేసవిలో ఈ ఆహారాలను కలిపి తింటే జీర్ణ సమస్యలు తప్పవు
వేసవిలో మండే వేడితో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది....