ఓ వ్యక్తి ప్రభుత్వ అధికారిగా చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన ఘటన పేట్ బషీరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బానోత్ రమేష్(32) సులభంగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో నకిలీ ప్రభుత్వ అధికారి అవతారమెత్తాడు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు చేస్తూ ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, మీపై సస్పెన్షన్ ఆర్డర్ సిద్ధం అవుతోందని బెదిరింపులకు దిగేవాడు. అది నమ్మిన ఉద్యోగులు అతనికి డబ్బులు సమర్పించేవారు. రంగంలోకి దిగిన పేట్ బషీరాబాద్ పోలీసులు రమేష్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు.
కటాకటాలపాలైన నకిలీ అధికారి
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
Andhra Pradesh : రేపటి నుంచి మూడు రోజులపాటు పెన్షన్ల పంపిణీ
రేపటి నుండి అంటే మే 1 నుంచి మూడు రోజుల పాటు...
Ganesh -
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే !
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారములో భాగంగా చేపట్టిన సిద్ధం, మేమంతా బస్సు...
Ganesh -
ఆ వీడియో చూశాక నా కళ్లలో నీళ్లొచ్చాయి: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
ప్రశాంత్ వర్మ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతడి దర్శకత్వంలో...
Ganesh -